మూడు రోజులుగా కురుస్తున్న వర్షం పంటలకు ఊపిరి పోసింది. ఈ సీజన్లోనే ఇవి భారీ వానలు కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మెట్ట, వాణిజ్య పంటలకు ప్రాణం వచ్చింది. తొలకరి పలకరించగానే ఎప్పటిలాగే రైతులు పంటలు వేశా�
జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి, బురదమయమైన దారులే కనిపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీటితో నిండిన గుంతల
నిజామాబాద్ జీజీహెచ్లోని మూడో అంతస్తులో కిటికీలకు ఉన్న అద్దాలు ఇటీవల పగిలిపోయాయి. వర్షం కురిసిన సమయంలో కిటికీల ద్వారా రోగులు ఉండే వార్డులోకి నీళ్లు వస్తున్నాయి. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో ఆదివారం గ్రేటర్లోని పలు చోట్ల వర్షం దంచి కొట్టింది. మారేడ్పల్లిలోని న్యూ మెట్టుగూడలో రాత్రి 9గంటల వరకు అత్యధికంగా 7.75 సె�
యూపీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామమందిరంలో పైకప్పులో ఏర్పడిన లీకేజీల వల్ల వర్షం నీరు గర్భగుడిలోకి కారుతున్నదన్న వార్తలు ఆందోళన కలిగిస్తుండగా, అయోధ్య రామ మందిర రక్షణ బాధ్యతలు చూసే ప్రొ�
అసలే వర్షాకాలం.. చిన్నపాటి వానకే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీనికి తోడు రోడ్లపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాన నీటిలో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయ�
మండలంలోని ఉ మామహేశ్వర వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నా యి. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లమల కొండలపైకి నీరు చేరుకున్నది. ఈక్రమంలో ఉమామహేశ్వర ఆలయం చుట్టూ కమ్ముకున్న కొండలపై వందల మీటర్ల ఎత్తు న�