సిద్దిపేట జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్ గురువారం పర్యటించనున్నారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మల్లన్న క్షేత్రాన�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది.కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన రైల్వేశాఖ.. ఇక స్టేషన్ నిర్మాణ పనులకు సి
Paris Railway Station | ఫ్రాన్స్ (France) రాజధాని పారిస్లో గల ఓ రైల్వే స్టేషన్ (Paris Railway Station)లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. పలువురిపై కత్తితో దాడి చేశాడు (Knife Attack).
మాక్లూర్ మండలం చిక్లీ గ్రామ పంచాయతీ పరిధిలోని చిక్లీ క్యాంపునకు చెందిన ఎయిర్ఫోర్స్ ఉద్యోగి రవిచంద్ర(33) అంత్యక్రియలు ఆదివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
కరీంనగర్ రైల్వే జంక్షన్ కళకళలాడుతున్నది. రోజురోజుకూ రద్దీ పెరుగుతున్నది. ఒకప్పుడు ఇక్కడి నుంచి ఒకటో రెండో రైళ్లు మాత్రమే వెళ్లేవి. కానీ, ఇటీవలి కాలంలో వాటి సంఖ్య దాదాపు పదిహేనుకుపైనే పెరిగింది.
రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలోని యార్డు ఏరియాలో గూడ్స్ ఖాళీ వ్యాగన్లు యుటిలిటీ ట్రాక్ వెహికిల్ను ఢీకొట్టాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కానీ, ఆస్తి నష్టం కానీ జరుగ�
Trains | ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి మూడు రైళ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. హుబ్లీ నుంచి నర్సాపూర్, విశాఖ నుంచి గుంటూరు, నంద్యాల నుంచి రేణిగుంట వరకు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అ
రైల్వేశాఖ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అన్నారు. బుధవారం ఉదయం ఆయన ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ సెక్షన్కు చ�
కాగజ్నగర్ మండలం నజ్రూల్నగర్ విలేజ్ నంబర్-10కి చెందిన వికాస్, సులేఖ దంపతుల కుమార్తె ప్రీతి బసు 15 నెలల ఆర్మీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని రాగా, రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు ఘన స్వ
Men Posing As Cops Rape Woman | పోలీసులుగా బెదిరించిన ఇద్దరు వ్యక్తులు రైల్వే స్టేషన్లో భర్తతోపాటు ఉన్న మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Men Posing As Cops Rape Woman) బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 5న లక్షలాది మంది తెలుగువారు ముంబైలోని చైత్య భూమిని సందర్శిస్తారని, వారి కోసం ప్రత్యేకంగా రైళ్లు నడపాలని థాణే రైల్వేస్టేషన్ మాస్టర్కు బీఆర్ఎస్�
నిన్నమొన్నటి పిల్లలకు బహుశా ఈ పేరు కొంత కొత్తగా అనిపించొచ్చు కానీ తెలంగాణ యవనిక మీద తొమ్మిదిన్నర దశాబ్దాల పాటు ఎగిరిన ఉద్యమ జెండా డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు. భారత స్వాతంత్రోద్యమం మొదలుకుని మలిద