కాగజ్నగర్ మండలం నజ్రూల్నగర్ విలేజ్ నంబర్-10కి చెందిన వికాస్, సులేఖ దంపతుల కుమార్తె ప్రీతి బసు 15 నెలల ఆర్మీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని రాగా, రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు ఘన స్వ
Men Posing As Cops Rape Woman | పోలీసులుగా బెదిరించిన ఇద్దరు వ్యక్తులు రైల్వే స్టేషన్లో భర్తతోపాటు ఉన్న మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Men Posing As Cops Rape Woman) బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 5న లక్షలాది మంది తెలుగువారు ముంబైలోని చైత్య భూమిని సందర్శిస్తారని, వారి కోసం ప్రత్యేకంగా రైళ్లు నడపాలని థాణే రైల్వేస్టేషన్ మాస్టర్కు బీఆర్ఎస్�
నిన్నమొన్నటి పిల్లలకు బహుశా ఈ పేరు కొంత కొత్తగా అనిపించొచ్చు కానీ తెలంగాణ యవనిక మీద తొమ్మిదిన్నర దశాబ్దాల పాటు ఎగిరిన ఉద్యమ జెండా డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు. భారత స్వాతంత్రోద్యమం మొదలుకుని మలిద
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర (Ujjaini Mahakali Bonalu) సందర్భంగా హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
దామరచర్ల రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన రైల్వే స్టేషన్ను ప్రయాణికులు ఎక్కడం లేదని ఎత్తేశారు. దాంతో స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరి కూలిపోయింది. రైల్వే
ఇటీవల సంభవించిన ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ప్రమాదం జరిగిన బాహానగా రైల్వే స్టేషన్ను సీల్ చేసింది. అంతకుముందే సీబీఐ అధికారులు స్టేషన్ లాగ్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను స
Odisha train crash | ఒడిశాలో గత శుక్రవారం జరిగిన మూడు రైళ్ల ప్రమాదంపై (Odisha train crash) దర్యాప్తు చేస్తున్న సీబీఐ బాహానగా బజార్ రైల్వే స్టేషన్ను సీల్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ స్టేషన్లో రైళ్లు ఆగబోవని రైల్వే అధికారులు శనివార
sit in at railway station | యువకుడి మరణంపై స్థానికులు నిరసన తెలిపారు. రైల్వే స్టేషన్లోని రైలు పట్టాలపై బైఠాయించి (sit in at railway station) ఆందోళనకు దిగారు. యువకుడి మరణానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
త్వరలోనే వరంగల్లో మోడల్ బస్స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. బుధవారం కలెక్టర్ ఆర్టీసీ, కుడా, మున్సిపల్ అధికారులతో కలిసి బస్టాండ్ని సందర్శించారు.
ఇన్స్టా మోజులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం సనత్నగర్లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. రహ్మత్నగర్ శ్రీరామ్నగర్కు చెందిన మహ్మద్ సాదిక్ కుమారుడు మహ్మద్ సర్ఫరా�
పొరుగూరు నుంచి వచ్చిన ఓ మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో వదిలేసి వెళ్లగా.. చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మంగళవ�
స్థానిక ప్రజల కోరిక మేరకు నవాంద్గీ(బషీరాబాద్) రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రంజిత్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ను కలిసి వినతిప�