కరీంనగర్ రైల్వే జంక్షన్ కళకళలాడుతున్నది. రోజురోజుకూ రద్దీ పెరుగుతున్నది. ఒకప్పుడు ఇక్కడి నుంచి ఒకటో రెండో రైళ్లు మాత్రమే వెళ్లేవి. కానీ, ఇటీవలి కాలంలో వాటి సంఖ్య దాదాపు పదిహేనుకుపైనే పెరిగింది.
నిత్యం ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలతో సందడి కనిపిస్తున్నది. శనివారం కరీంనగర్లో రైల్వేస్టేషన్ సమీపంలో ఇండ్ల మధ్య నుంచి రైలు వస్తుండగా, ఆ దృశ్యాన్ని ‘నమస్లే’ క్లిక్మనిపించింది.
– కరీంనగర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్