Kazipet | కాజీపేట రైల్వే స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యార్డులో నిలిపి ఉంచిన కోచ్ నుంచి మంటలు చెలరేగాయి. రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి.
కరీంనగర్ రైల్వే జంక్షన్ కళకళలాడుతున్నది. రోజురోజుకూ రద్దీ పెరుగుతున్నది. ఒకప్పుడు ఇక్కడి నుంచి ఒకటో రెండో రైళ్లు మాత్రమే వెళ్లేవి. కానీ, ఇటీవలి కాలంలో వాటి సంఖ్య దాదాపు పదిహేనుకుపైనే పెరిగింది.
ఉత్తర, దక్షిణ భారతానికి ముఖ ద్వారంగా, రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన కాజీపేట రైల్వే జంక్షన్ అమృత్ భారత్ పథకానికి ఎంపికైంది. దీంతో జంక్షన్ రూపు రేఖలు త్వరలోనే మారనున్నాయి. ఈ పథకంలో ఎంపికైన కాజీపేట రై�