కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే డీఆర్ఎం భర్తీశ్కుమార్ జైన్ ఆదేశించారు. రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించి అధి�
నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కన మండలాల్లో సోమవారం సాయం త్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. సుమారు రెండున్నర గంటలపాటు కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. మొదటిసారిగా ఎంపీ హోదాలో కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చిన �
ఆరు నెలలుగా బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జనగామ కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు.
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్( Mahabubabad Railway station) శివారులో పడేసి వెళ్లారు.
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా బుధవారం ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు బీడీ (బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్) టీమ్ అధికారులు వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్�
రెప్పపాటులో ఓ హోంగార్డు యువకుడి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని హంటర్రోడ్డు రైల్వే ట్రాక్పై బుధవారం సాయంత్రం జరిగింది. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు గుర్తు తెలియని యు
Ganja | హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే స్టేషన్లో 10 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు ఓ వ్యక్తి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, మరికొన్ని వారాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.
ఎంతో చరిత్ర కలిగిన బౌద్ధ స్థూపం ప్రాధాన్యతను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస�
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మెదక్ రైల్వేస్టేషన్ ఎంపికైంది. దేశంలోని 500 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా మెదక్ రైల్వేస్టేషన్కు కూడా స్థానం దక్కడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోస�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు రైల్వే ప్రయాణ సౌకర్యం కల్పించాలని నాటి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారు.