పెద్దపెల్లి జిల్లా కొలనూరు రైల్వే స్టేషన్ లో పలు రైలను ఆపేలా చూడాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ముఖ్య కూడలిగా ఉన్న కొలనూర్ రైల్వ
ఓదెల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ని అభివృద్ధి పరచాలని కోరుతూ మంగళవారం ఓదెలకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్కు గ్రామస్తులు విన్నవించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఆదివారం తెల్లవారుజామున మంచు తుఫాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో మంచు తుఫాను కురిసింది.
అమృత్భారత్ రైల్వే స్టేషన్గా పెద్దపల్లి స్టేషన్ను రెండో విడుతలో ఎంపిక చేయగా.. కొత్త భవనం నిర్మాణం కోసం పాతది కూల్చివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండో ఫ్లాట్ ఫాం పైకప్పు లేకుండా పోయిం�
Ganja Wrapped Around Body | గంజాయి అక్రమ రవాణా కోసం కొందరు వ్యక్తులు కొత్త పంథా అవలంబించారు. గంజాయి సంచులను శరీరానికి చుట్టుకుని తాళ్లతో కట్టుకున్నారు. వాటిపై చొక్కాలు ధరించి రైలులో ప్రయాణించేందుకు ప్రయత్నించారు. నిఘా �
కోరుట్ల రైల్వే స్టేషన్లో ప్రయాణీకుల సౌలభ్యం కోసం మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం అన్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్నుసీపీఐ నాయకులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు.
Tandur | వాతావరణ సమతుల్యతకు చెట్లు పెంచాలనే ఉద్ధేశం వాస్తవమేగాని రోడ్డుకు ఇరువైపులా ఏపుగా ప్రయాణానికి అడ్డుగా ఉన్న చెట్ల మొక్కల తొలగింపుపై సంబంధిత అధికారులు ఎనలేని జాప్యం చేస్తున్నారు.
Kanwariyas | కన్వారియాలు రెచ్చిపోయారు. రైల్వే స్టేషన్లో సీఆర్పీఎఫ్ జవాన్పై దాడి చేశారు. అతడ్ని కొట్టడంతోపాటు కాళ్లతో తన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
శంకర్పల్లి రైల్వే స్టేషన్ ట్రాక్ పరిధిలో గల ఫతేపూర్ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని శంకర్పల్లి మాజీ ఎంపీపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు.
వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జి ఆర్ పి స్టేషన్లో నిందితుడి వివరాలను సీఐ పీ సురేందర్ శనివారం వ