Tandur | వాతావరణ సమతుల్యతకు చెట్లు పెంచాలనే ఉద్ధేశం వాస్తవమేగాని రోడ్డుకు ఇరువైపులా ఏపుగా ప్రయాణానికి అడ్డుగా ఉన్న చెట్ల మొక్కల తొలగింపుపై సంబంధిత అధికారులు ఎనలేని జాప్యం చేస్తున్నారు.
Kanwariyas | కన్వారియాలు రెచ్చిపోయారు. రైల్వే స్టేషన్లో సీఆర్పీఎఫ్ జవాన్పై దాడి చేశారు. అతడ్ని కొట్టడంతోపాటు కాళ్లతో తన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
శంకర్పల్లి రైల్వే స్టేషన్ ట్రాక్ పరిధిలో గల ఫతేపూర్ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని శంకర్పల్లి మాజీ ఎంపీపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు.
వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జి ఆర్ పి స్టేషన్లో నిందితుడి వివరాలను సీఐ పీ సురేందర్ శనివారం వ
రైళ్లలో చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.2,98,000 విలువజేసే 29.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసు�
జర్మనీలోని హామ్బర్గ్లో (Hamburg) దారుణం చోటు చేసుకుంది. సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాంపై నిల్చున్న వారిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడిచేశాడు (Knife Attack). దీంతో 18 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గు�
అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్లో (Railway Station) ప్రమాదం చోటుచేసుకున్నది. పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడటంతో ఓ బాలుడు మృతి చెందాడు. శుక్రవారం ఉదయం బాలుడి కుటుంబం రామేశ్వరం వెళ్లేందుకు గుంతకల్లు రైల్వే �
మృత్ భారత్ కింద రామగుండం రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజినల్ రైల్వే మేనేజర్ భరత్ దేశ్ కుమార్ జైన్ తనిఖీ చేశారు.
MLA Marri Rajashekar Reddy | రైల్వే ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మల్కాజ్గిరిలోని దయానంద్ నగర్ రైల్వే స్టేషన్ విస్తరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
Woman Gang Raped Near Railway Station | రైల్వే స్టేషన్ వద్ద దారుణం జరిగింది. ఊరు వెళ్లేందుకు అక్కడకు వచ్చిన మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఒక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ �
NIZAMABAD | వినాయక్ నగర్, ఏప్రిల్; 18: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న ఓ వ్యక్తి గొంతు ను మరో గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో కోసి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.