AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్లో పాముల సంచారం కలకలం రేపింది. టికెట్ కౌంటర్, పార్సిల్ కార్యాలయం, ప్లాట్ఫామ్పై ప్రయాణికులు వేచి ఉండే గదిలో పాములు సంచరిస్తున్నాయి. దాంత�
ఒరిస్సా బరంపూర్ జిల్లా నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.18ల�
Train Catches Fire | గత కొన్ని రోజులుగా రైళ్లలో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఒక ప్యాసింజర్ రైలులో ఫైర్ ఎక్సిడెంట్ జరిగింది. ఒక కోచ్లో మంటలు చెలరేగాయి. ఆ బోగి మంటల్లో పూర్తిగా కాలిపోయింది.
Crowd surge at Surat station | పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, ఎల్పీజీ సంక్షోభం దేశంలోని పలు రంగాలపై ప్రభావం చూపుతున్నది. పరిశ్రమలకు అంతరాయం కలిగిస్తున్నది. దీనికి తోడు వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంత
అనారోగ్య సమస్యలతో పుట్టిన ఓ శిశువు భారంగా భావించిన ఓ తల్లి మాతృత్వాన్ని మరిచి రైల్వే స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లిపోయి మానవత్వాన్ని మంటగలిపింది. రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులు అప్రమత్తం కావడంతో పాపక�
Uttar Pradesh : పిప్రాయిచ్ రైల్వే స్టేషన్ పైభాగంలో మధ్యలో ఒక డెకొరేటివ్ డ్రోమ్ ఏర్పాటైంది. పైగా.. అది గ్రీన్ కలర్లో ఉండటంతో కొంతమంది ముస్లింలు దాని కింద నమాజ్ చేయడం ప్రారంభించారు.
రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి చూడటం కన్నా.. టికెట్ కౌంటర్ దగ్గర క్యూలైన్లో నిరీక్షించడమే సహనానికి పరీక్ష పెడుతుంది. దీనికి పరిష్కారంగా రైల్వే శాఖ కొత్త యాప్ తీసుకొచ్చింది. డిజిటల్ పేమెంట్లను ప్ర
Suicide | ఏపీలోని విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో ప్రైవేట్ కంపెనీలో చీఫ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న హర్షవర్దన్ (36) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పెద్దపెల్లి జిల్లా కొలనూరు రైల్వే స్టేషన్ లో పలు రైలను ఆపేలా చూడాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ముఖ్య కూడలిగా ఉన్న కొలనూర్ రైల్వ
ఓదెల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ని అభివృద్ధి పరచాలని కోరుతూ మంగళవారం ఓదెలకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్కు గ్రామస్తులు విన్నవించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఆదివారం తెల్లవారుజామున మంచు తుఫాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో మంచు తుఫాను కురిసింది.
అమృత్భారత్ రైల్వే స్టేషన్గా పెద్దపల్లి స్టేషన్ను రెండో విడుతలో ఎంపిక చేయగా.. కొత్త భవనం నిర్మాణం కోసం పాతది కూల్చివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండో ఫ్లాట్ ఫాం పైకప్పు లేకుండా పోయిం�