430 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కి
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో (Railway Station) పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగలు తెగిపడటంతో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం 5.20 గంటలకు తిరునల్వేలి-పురిలియా రైలు విశాఖ స్ట�
Man Abducts Infant | భార్య, నాలుగు నెలల శిశువుతో కలిసి రైలులో ప్రయాణించేందుకు ఒక వ్యక్తి స్టేషన్కు చేరుకున్నాడు. స్టేషన్ బయట మద్యం తాగుతున్న ఇద్దరితో పరిచయం పెంచుకున్నాడు. వారితో కలిసి మద్యం సేవించాడు. అయితే అందుల�
మధ్యప్రదేశ్లోన్ జబల్పూర్లో (Jabalpur Express) పెను ప్రమాదం తప్పింది. ఇండోర్-జబల్పూర్ ఎక్స్ప్రెస్కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. శనివారం ఉదయం జబల్పూర్ ఎక్స్ప్రెస్ ఇండోర్ నుంచి జబల్పూర్ వస�
రెప్పపాటులో ఘోరం జరిగింది. ఆదివారం కావడంతో ఆటవిడుపుగా వచ్చి ఆనందంగా గడుపుదామనుకున్న కుటుంబంలో అంతులేని విషాదం నిండింది. బిడ్డల ను కాపాడబోయి తండ్రి సైతం రైలు ఢీకొని మృత్యువాతపడటం చూపరులను కలిచివేసిం ది
ప్రజా రవాణా వ్యవస్థల అనుసంధానం ప్రశ్నార్థకంగానే మిగిలి ఉన్నది. అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థగా అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు కారిడార్లను ఆర్టీసీ బస్ స్టేషన్లు, రైల్వే, ఎంఎంటీఎస్ స్టేషన్లతో కలిపే �
ఎన్నికల ప్రచారంలో మూడు నెలల్లో ఉద్యోగాలిస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదని కళాకారులు భిక్షమెత్తి నిరసన తెలిపారు. శనివారం సకల కళాసాంస్కృతిక మండలి, తెలంగాణ ఉ
ఎన్నికల సమయంలో మూడు నెలల్లో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా తమను పట్టించుకోవడం లేదని ఉద్యమ కళాకారులు వాపోయా రు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్త
కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే డీఆర్ఎం భర్తీశ్కుమార్ జైన్ ఆదేశించారు. రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించి అధి�
నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కన మండలాల్లో సోమవారం సాయం త్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. సుమారు రెండున్నర గంటలపాటు కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. మొదటిసారిగా ఎంపీ హోదాలో కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చిన �
ఆరు నెలలుగా బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జనగామ కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు.
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్( Mahabubabad Railway station) శివారులో పడేసి వెళ్లారు.
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా బుధవారం ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు బీడీ (బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్) టీమ్ అధికారులు వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్�