Child Missing | నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రెండు రోజుల క్రితం నాలుగేళ్ల చిన్నారి అదృష్టమైందని రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి వెల్లడించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో నాలుగేండ్ల బాలుడు కిడ్నాప్నకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే అహ్మద్, షహమున్నీసా బేగం దంపతులు జన
Railway Station | న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటన తర్వాత అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లోని కౌంటర్లో ప్లాట్ఫారమ్ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు.
Marijuana seized | వరంగల్ రైల్వేస్టేషన్లోని(Warangal Railway station) ప్రధాన ద్వారం వద్ద ఆర్పీఎఫ్ పోలీసులు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నందున 10 నుంచి 20వ తేదీ వరకు సిర్పూ ర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్తో పాటు పలు ప్యాసింజర్, ఎక్స�
HMPV | దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైరస్ ఏడుగురికి పాజిటివ్గా తేలింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల వద్ద పర్యవేక్�
430 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కి
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో (Railway Station) పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగలు తెగిపడటంతో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం 5.20 గంటలకు తిరునల్వేలి-పురిలియా రైలు విశాఖ స్ట�
Man Abducts Infant | భార్య, నాలుగు నెలల శిశువుతో కలిసి రైలులో ప్రయాణించేందుకు ఒక వ్యక్తి స్టేషన్కు చేరుకున్నాడు. స్టేషన్ బయట మద్యం తాగుతున్న ఇద్దరితో పరిచయం పెంచుకున్నాడు. వారితో కలిసి మద్యం సేవించాడు. అయితే అందుల�
మధ్యప్రదేశ్లోన్ జబల్పూర్లో (Jabalpur Express) పెను ప్రమాదం తప్పింది. ఇండోర్-జబల్పూర్ ఎక్స్ప్రెస్కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. శనివారం ఉదయం జబల్పూర్ ఎక్స్ప్రెస్ ఇండోర్ నుంచి జబల్పూర్ వస�
రెప్పపాటులో ఘోరం జరిగింది. ఆదివారం కావడంతో ఆటవిడుపుగా వచ్చి ఆనందంగా గడుపుదామనుకున్న కుటుంబంలో అంతులేని విషాదం నిండింది. బిడ్డల ను కాపాడబోయి తండ్రి సైతం రైలు ఢీకొని మృత్యువాతపడటం చూపరులను కలిచివేసిం ది
ప్రజా రవాణా వ్యవస్థల అనుసంధానం ప్రశ్నార్థకంగానే మిగిలి ఉన్నది. అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థగా అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు కారిడార్లను ఆర్టీసీ బస్ స్టేషన్లు, రైల్వే, ఎంఎంటీఎస్ స్టేషన్లతో కలిపే �
ఎన్నికల ప్రచారంలో మూడు నెలల్లో ఉద్యోగాలిస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదని కళాకారులు భిక్షమెత్తి నిరసన తెలిపారు. శనివారం సకల కళాసాంస్కృతిక మండలి, తెలంగాణ ఉ
ఎన్నికల సమయంలో మూడు నెలల్లో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా తమను పట్టించుకోవడం లేదని ఉద్యమ కళాకారులు వాపోయా రు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్త
కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే డీఆర్ఎం భర్తీశ్కుమార్ జైన్ ఆదేశించారు. రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించి అధి�