Ganja | హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే స్టేషన్లో 10 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు ఓ వ్యక్తి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, మరికొన్ని వారాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.
ఎంతో చరిత్ర కలిగిన బౌద్ధ స్థూపం ప్రాధాన్యతను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస�
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మెదక్ రైల్వేస్టేషన్ ఎంపికైంది. దేశంలోని 500 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా మెదక్ రైల్వేస్టేషన్కు కూడా స్థానం దక్కడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోస�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు రైల్వే ప్రయాణ సౌకర్యం కల్పించాలని నాటి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారు.
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో గురువారం రైల్వేస్టేషన్(హాల్ట్) నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు భూమిపూజ చేయనున్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైలుమార్గంలో ని�
సిద్దిపేట జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్ గురువారం పర్యటించనున్నారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మల్లన్న క్షేత్రాన�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది.కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన రైల్వేశాఖ.. ఇక స్టేషన్ నిర్మాణ పనులకు సి
Paris Railway Station | ఫ్రాన్స్ (France) రాజధాని పారిస్లో గల ఓ రైల్వే స్టేషన్ (Paris Railway Station)లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. పలువురిపై కత్తితో దాడి చేశాడు (Knife Attack).
మాక్లూర్ మండలం చిక్లీ గ్రామ పంచాయతీ పరిధిలోని చిక్లీ క్యాంపునకు చెందిన ఎయిర్ఫోర్స్ ఉద్యోగి రవిచంద్ర(33) అంత్యక్రియలు ఆదివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
కరీంనగర్ రైల్వే జంక్షన్ కళకళలాడుతున్నది. రోజురోజుకూ రద్దీ పెరుగుతున్నది. ఒకప్పుడు ఇక్కడి నుంచి ఒకటో రెండో రైళ్లు మాత్రమే వెళ్లేవి. కానీ, ఇటీవలి కాలంలో వాటి సంఖ్య దాదాపు పదిహేనుకుపైనే పెరిగింది.
రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలోని యార్డు ఏరియాలో గూడ్స్ ఖాళీ వ్యాగన్లు యుటిలిటీ ట్రాక్ వెహికిల్ను ఢీకొట్టాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కానీ, ఆస్తి నష్టం కానీ జరుగ�
Trains | ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి మూడు రైళ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. హుబ్లీ నుంచి నర్సాపూర్, విశాఖ నుంచి గుంటూరు, నంద్యాల నుంచి రేణిగుంట వరకు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అ
రైల్వేశాఖ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అన్నారు. బుధవారం ఉదయం ఆయన ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ సెక్షన్కు చ�