కరీంనగర్ రైల్వే జంక్షన్ కళకళలాడుతున్నది. రోజురోజుకూ రద్దీ పెరుగుతున్నది. ఒకప్పుడు ఇక్కడి నుంచి ఒకటో రెండో రైళ్లు మాత్రమే వెళ్లేవి. కానీ, ఇటీవలి కాలంలో వాటి సంఖ్య దాదాపు పదిహేనుకుపైనే పెరిగింది.
దేశంలో రైళ్ల సమయపాలన నానాటికీ దిగజారుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు మధ్య నాటికి మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల సమయపాలన 73 శాతానికి పడిపోయింది. ఇది నిరుడు ఇదే సమయం నాటికంటే దాదాపు 11 శాతం తక్కువ.
భారతీయ రైల్వేని (Indian Railways) నిర్లక్ష్యం ఇప్పట్లో వీడేలా లేదు. ఈ నెల 2న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఒడిశాలోని (Odisha) బహనాగ బజార్ (Bahanaga Bazar) స్టేషన్లో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే.
Goods trains | మధ్యప్రదేశ్లో (Madhyapradesh) శాహ్డోల్ (Shahdol) జిల్లాలో భారీ రైలు ప్రమాదం జరిగింది. సింగ్పూర్ రైల్వే స్టేషన్ (Singhpur Railway station) సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు (Collided) ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెల
గూడ్స్ రైళ్లలో వస్తువుల చోరీని నియంత్రించడానికి ఓటీపీ ఆధారిత డిజిటల్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ వ్యవస్థ ద్వారా రైలులో వస్తువులను లోడ్ చేసి తాళం వేసి సీల్ చేసిన త�