నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేటును నేటి నుంచి నెల రోజులపాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలోని యార్డు ఏరియాలో గూడ్స్ ఖాళీ వ్యాగన్లు యుటిలిటీ ట్రాక్ వెహికిల్ను ఢీకొట్టాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కానీ, ఆస్తి నష్టం కానీ జరుగ�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైల్వే నిర్వహణ పనులతో పలు రైలు మార్గాల్లో ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సోమవారం రైల్వే అధికారులు తెలిపారు.
మిచౌంగ్ తుఫాన్ వల్ల మధురై -నిజాముద్దీన్, తిరుచిరాపల్లి- హౌరా, విశాఖపట్నం- తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న రైళ్లను ఈ నెల 4, 5 తేదీలలో రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
రైల్వేలో భారీ అవినీతి బయటపడింది. పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారంటూ ముంబయి రైల్వే యార్డ్, పార్సల్ విభాగాల్లో పనిచేస్తున్న 10 మంది రైల్వే అధికారులపై సీబీఐ కేసులు నమోదుచేసింది.
టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారు సరికొత్త విధానంతో ట్రైన్ టికెట్ ఎగ్జామినర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. స్మార్ట్ఫోన్ యూజర్ల కోసం రైల్వే యూటీఎస్ ఆన్ మొబైల్
Balasore train accident | ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంపై (Balasore train accident) దర్యాప్తు చేసిన సీబీఐ, ముగ్గురు రైల్వే ఉద్యోగులకు వ్యతిరేకంగా చార్జిషీట్ దాఖలు చేసింది. వారిపై హత్య, సాక్ష్యాలు ధ్వంసం వంటి నేరపూ
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో గూడూరు-మనుబోలు రైల్వేస్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల మేర నిర్మించిన అతి పొడవైన రైల్వేబ్రిడ్జిని శుక్రవారం ప్రారంభమైంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్ యార్డ్లో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. వెంటనే స్పందించిన రైల్వే శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో కొన్ని రైళ్ల వ
Triple train accident | ఒడిశాలో మూడు రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొని 291 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు కొనసాగుతున్నది. సంబంధిత రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కా�
Odisha train crash | ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో (Odisha train crash) ధ్వంసమైన కోచ్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ధ్వంసమైన ఆ రైలు బోగీలో మృతదేహాలు ఇంకా ఉండవచ్చని, అవి కుళ్లడం వల్లనే �
SCR | దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 34 రైళ్లను రద్దు చేసినట్లు శనివారం రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో 18 రైళ్లు రెగ్యులర్ రైళ్లు ఉండగా.. మరో 16 రైళ్లు ఎంఎంటీఎస్కు సంబంధించినవిగా ఉన్నట్�
మధ్యప్రదేశ్లోని రైల్వే అధికారులు ఏకంగా హనుమంతుడికి నోటీసులు జారీచేశారు. ‘మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.. వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటాం’ అంటూ అంజనీపుత్రునికి హుకుం జారీ చేశారు.