దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో దానాపూర్-బెంగళూరు రైల్వే స్టేషన్ల మధ్య 12 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు గురువారం రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. మొదటిసారిగా ఎంపీ హోదాలో కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చిన �
Trains Cancell | వాల్తేరు డివిజన్ పరిధిలో ఆధునికీకరణ పనుల కారణంగా ఈనెల 5,6వ తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఆ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్-కొల్లం, సికింద్రాబాద్-దానాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శనివారం 19వ భారత గౌరవ్ యాత్రను 75 సంవత్సరాల వయసున్న దినేష్ చుట్కే, 63 సంవత్సరాల వయసున్న సాధన చుట్కే ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రైల్వే ప్రయాణికులు ఆందోళన చేసిన ఘటన ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం రాత్రి జరిగింది. రైల్వే ప్రయాణికుల కథనం ప్రకారం.. న్యూఢిల్లీ నుంచి విశాఖపట్టణం వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ (నంబర్ 20806) రైలులో సాంకేతిక లో�
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఖాళీ గూడ్స్ రైలు.. మధ్యాహ్నం 2:45 నిమిషాలకు విష్ణుపురం రై�
ఎండకాలం దృష్ట్యా ఏప్రిల్, మేలో కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో దాదాపు 1079 ప్రత్యేక రైళ్ల (ట్రిప్పులు)ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయ�