దేశాన్ని కశ్మీర్తో అనుసంధానించే రైలు మార్గంలో తొలి రైలు ట్రయల్ రన్ విజయవంతమైందని రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించారు. కాట్రా-శ్రీనగర్ స్టేషన్ల మధ్య 22 బోగీలతో కూడిన రైలు ప్రయాణాన్ని పరీక్షించామని �
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్(పీసీవోఎం)గా పద్మజ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె 1991 ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీసెస్ బ్యాచ్కు చెందిన వారని రైల్వే �
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 52ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు ఆదివారం రైల్వే అధికారులు తెలిపారు. 6 నుంచి 19 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతామని పేర్కొన్నారు.
హైదరాబాద్ చర్లపల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవాన్ని వాయి దా వేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించినట్టుగా ఈ నెల 28న నూతన టెర్మినల్ను
ప్రయాణికులు చేసే ఫిర్యాదుల పరిష్కారంపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. రైళ్లలో ఏర్పాటు చేసిన కనీస సౌకర్యాలు, భద్రత వంటి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
దక్షిణ మధ్య రైల్వేకు ఆరు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు వచ్చినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎస్సీఆర్ అవార్డులను అ�
యూపీలోని వారణాసి కంటోన్మెంట్ రైల్వేస్టేషన్లోని పార్కింగ్ ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాట్ఫారం ఒకటికి సమీపంలో ఉన్న ఈ పార్కింగ్ స్టాండ్లో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంల
సికింద్రాబాద్- వరంగల్- సికింద్రాబాద్ మధ్య ప్రతి రోజు మధ్యాహ్నం పుష్పుల్ రైలును శనివారం నుంచి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. గతంలో కరోనా వల్ల కాజీపేట- సికింద్రాబాద్, సికిం�
దానా తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్టు గురువారం రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నెల 25 నుం చి 27 వరకు హౌరా-సికింద్రాబాద్, పురులియ-తిరునెల్వెలి, కాచిగూడ-యల�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో అమృత్భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా తెలంగాణలో 38 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని రైల్వే అధికారులు శనివారం వెల్లడించారు. ఈ స్టేషన్ల అభివృద్ధి కోసం రూ.1830.4 కోట్లు క
భారతీయ రైల్వేలో అధికారుల పోస్టుల భర్తీకి పాత పద్ధతినే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్సీ), ఇంజినీరింగ్ సర్�