దక్షిణ మధ్య రైల్వేజోన్ ఆధ్వర్యంలో మమ్మాడ్, ముద్కేడ్, డోన్ తదితర రైల్వేస్టేషన్ల మధ్య వందశాతం విద్యుద్దీకరణ పనులను పూర్తి చేసినట్టు శుక్రవారం రైల్వే అధికారులు వెల్లడించారు.
కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బల్లార్షా, విజయవాడ, భద్రాచలం రోడ్డు, సికింద్రాబాద్ సెక్షన్లో జరుగుతున్న రోలింగ్ కారిడ
మండలంలోని మాధవ్నగర్ రైల్వేలెవల్ క్రాసింగ్ గేటు తెరుచుకున్నది. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల దృష్ట్యా జనవరి 25న రైల్వే ఉన్నతాధికారులు మాధవ్నగర్ గేటును మూసివేశారు.
కాజీపేట రైల్వే జంక్షన్లోని గూడ్స్ యార్డులో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పాత రైలు బోగీల్లో మంటలు చెలరేగగా ఫైర్ సిబ్బంది ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్ర
జహీరాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రప్రభుత్వం రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం రూ.24.40 కోట్లు మంజూరు చేసింది. క�
దక్షిణ మధ్య రైల్వే ఏర్పడినప్పటి నుంచి సరుకు రవాణా విభాగంలో గత నెలలో అత్యధికంగా 13.122 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు సోమవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు.
కాజీపేట నుంచి అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైళ్లు ఈ నెల 30న ప్రారంభం కానున్నాయి. కాజీపేట జంక్షన్ నుంచి అయోధ్యకు 15 రైళ్లు, మరో 15 రైళ్లు అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు నడువనున్నాయి.