రైల్వే ప్రయాణికులు ఆందోళన చేసిన ఘటన ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం రాత్రి జరిగింది. రైల్వే ప్రయాణికుల కథనం ప్రకారం.. న్యూఢిల్లీ నుంచి విశాఖపట్టణం వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ (నంబర్ 20806) రైలులో సాంకేతిక లో�
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఖాళీ గూడ్స్ రైలు.. మధ్యాహ్నం 2:45 నిమిషాలకు విష్ణుపురం రై�
ఎండకాలం దృష్ట్యా ఏప్రిల్, మేలో కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో దాదాపు 1079 ప్రత్యేక రైళ్ల (ట్రిప్పులు)ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయ�
దక్షిణ మధ్య రైల్వేజోన్ ఆధ్వర్యంలో మమ్మాడ్, ముద్కేడ్, డోన్ తదితర రైల్వేస్టేషన్ల మధ్య వందశాతం విద్యుద్దీకరణ పనులను పూర్తి చేసినట్టు శుక్రవారం రైల్వే అధికారులు వెల్లడించారు.
కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బల్లార్షా, విజయవాడ, భద్రాచలం రోడ్డు, సికింద్రాబాద్ సెక్షన్లో జరుగుతున్న రోలింగ్ కారిడ