filthy train for BSF jawans | సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్ల కోసం శిథిలావస్థలో ఉన్న మురికి రైలును ఏర్పాటు చేయడంపై వివాదం చెలరేగింది. రైలు బోగీ కిటికీలు, డోర్లు, సీట్లు విరిగిపోవడం, పాడైన టాయిలెట్లు ఉన్న రైలు వీడియో
Overcrowded Local Train | మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లో ఘోర ప్రమాదం సంభవించింది. అధిక రద్దీ కారణంగా లోకల్ ట్రైన్ నుంచి (Overcrowded Local Train) జారిపడి ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
బోధన్ - కరీంనగర్ ప్యాసింజర్ రైలు మరోసారి రద్దయ్యింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు రైలును పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు.
bolts removed from rail tracks | రైలు పట్టాల వద్ద బోల్టులు తొలగించి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. దీంతో ఆ ట్రాక్పై వెళ్లాల్సిన రైలును నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పెను ముప్పు తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.
కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా ఉత్తర భారత దేశానికి హోలీ పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-దానాపూర్-చర్లపల్�
యూటీఎస్ మొబైల్ యాప్లో ఆర్-వాలెట్ ద్వారా రైల్వే జనరల్ టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు 3% డిస్కౌంట్ ఇస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో 30 రైళ్లను రద్దు చేసినట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట-విజయవాడ సెక్షన్ మధ్యలోని ఖమ్మంలో జరుగుతున్న రైల్వే నిర్వహణ పనులుతో ఆ మార్గంలో తిరిగే పలు రైళ్ల�
రైల్వే బడ్జెట్లో తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించినట్టు ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని రైల్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త రైల్
మహా కుంభమేళాను పురస్కరించుకొని ఫిబ్రవరిలో పలు అదనపు ప్రత్యే క రైళ్లను కాజీపేట స్టేషన్ మీదుగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటిని బీదర్- దానాపూర్-చర్లపల్లి స్టేషన్ల మధ్య నడ�
దేశాన్ని కశ్మీర్తో అనుసంధానించే రైలు మార్గంలో తొలి రైలు ట్రయల్ రన్ విజయవంతమైందని రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించారు. కాట్రా-శ్రీనగర్ స్టేషన్ల మధ్య 22 బోగీలతో కూడిన రైలు ప్రయాణాన్ని పరీక్షించామని �
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్(పీసీవోఎం)గా పద్మజ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె 1991 ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీసెస్ బ్యాచ్కు చెందిన వారని రైల్వే �
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 52ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు ఆదివారం రైల్వే అధికారులు తెలిపారు. 6 నుంచి 19 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతామని పేర్కొన్నారు.
హైదరాబాద్ చర్లపల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవాన్ని వాయి దా వేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించినట్టుగా ఈ నెల 28న నూతన టెర్మినల్ను