Srinivas Goud | పట్టణం నడిబొడ్డున నుంచి వెళ్తున్న రైల్వే డబుల్ లైన్ కోసం అధికారులు తీసుకుంటున్న అనాలోచిత చర్య వల్ల ప్రజలను ఇబ్బందులపాలు చేయవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో దినసరి లేబర్ను కుదించి సిబ్బందితో ప నులు చేయించేందుకు కాంట్రాక్టు సంస్థలకు రైల్వే అధికారులు సహకర�
రైళ్లలో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు జనరల్ టికెట్ కోసం స్టేషన్ బుకింగ్ కౌంటర్ వద్ద ఇక వేచి చూసే అవసరం లేకుండా రైల్వే అధికారులు సెల్ఫోన్లో ప్రత్యేక యాప్ను రూపొందించారు. యూటీఎస్ యాప్ను డౌన్ల
బతుకమ్మ, దసరా వరుస పర్వదినాల నేపథ్యంలో ప్రయాణికులు ఇక్కట్లు తప్పడం లేదు. హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల నుంచి ఊళ్లకు పెద్ద ఎత్తున తరలివెళ్తుంటారు.
filthy train for BSF jawans | సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్ల కోసం శిథిలావస్థలో ఉన్న మురికి రైలును ఏర్పాటు చేయడంపై వివాదం చెలరేగింది. రైలు బోగీ కిటికీలు, డోర్లు, సీట్లు విరిగిపోవడం, పాడైన టాయిలెట్లు ఉన్న రైలు వీడియో
Overcrowded Local Train | మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లో ఘోర ప్రమాదం సంభవించింది. అధిక రద్దీ కారణంగా లోకల్ ట్రైన్ నుంచి (Overcrowded Local Train) జారిపడి ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
బోధన్ - కరీంనగర్ ప్యాసింజర్ రైలు మరోసారి రద్దయ్యింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు రైలును పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు.
bolts removed from rail tracks | రైలు పట్టాల వద్ద బోల్టులు తొలగించి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. దీంతో ఆ ట్రాక్పై వెళ్లాల్సిన రైలును నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పెను ముప్పు తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.
కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా ఉత్తర భారత దేశానికి హోలీ పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-దానాపూర్-చర్లపల్�
యూటీఎస్ మొబైల్ యాప్లో ఆర్-వాలెట్ ద్వారా రైల్వే జనరల్ టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు 3% డిస్కౌంట్ ఇస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో 30 రైళ్లను రద్దు చేసినట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట-విజయవాడ సెక్షన్ మధ్యలోని ఖమ్మంలో జరుగుతున్న రైల్వే నిర్వహణ పనులుతో ఆ మార్గంలో తిరిగే పలు రైళ్ల�
రైల్వే బడ్జెట్లో తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించినట్టు ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని రైల్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త రైల్
మహా కుంభమేళాను పురస్కరించుకొని ఫిబ్రవరిలో పలు అదనపు ప్రత్యే క రైళ్లను కాజీపేట స్టేషన్ మీదుగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటిని బీదర్- దానాపూర్-చర్లపల్లి స్టేషన్ల మధ్య నడ�