అన్ని అర్హతలున్నప్పటికీ సీఎం రేవంత్ తమకు రైతు భరోసా (Rythu Bharosa) ఇవ్వడం లేదంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే రైతులు వినూత్న నిరసన తెలిపారు. తామేం పాపం చేశామంటూ తమ పొలంలో సెల్ఫీ వీడియో తీసుకుని కాంగ్రెస్ అగ్రనే
కాంగ్రెస్ సెక్యులర్ పార్టీనా? కాదా? అనేది రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ స్పష్టంచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మైనార్టీలకు తీవ్ర అన్యాయం జ�
కాంగ్రెస్లో రగులుతున్న అసంతృప్తి కుంపటి ఇప్పట్లో చల్లారేటట్టు లేదు. శుక్రవారం రాత్రి సమావేశమైన నల్లగొండ, పాలమూరుకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మ రింతమంది జతకడుతున్నట్టు అత్యంత విశ్వసనీయ�
Union Budget | ప్రస్తుతం ప్రపంచమంతా అస్థిరత నెలకొని ఉందని, ఇలాంటి సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నదని, కానీ ప్రభుత్వం దివాళా కోరు ఆలోచనలు చేస్తున్నదని రాహుల్గాంధీ మండిపడ్డారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శుక్రవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభ�
బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉండి రాష్ర్టానికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోమని చెబుతూ రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత �
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్మంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శనివారం తన ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని పోస్టర్ యుద్ధాన్ని ఉధృతం చేసింది.
Congress Dares Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నిజాయితీ లేని వ్యక్తుల్లో ఒకరిగా ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్లో పేర్కొన్�
నేతాజీ సుభాష్ చంద్రబోస్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. గురువారం నేతాజీ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ ‘ఎక్స్'లో రాహుల్ గాంధీ ఒక పోస్ట్ చేశారు. దీనికి నేతాజీ ఫ
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ముస్తఫాబాద్లో ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ నిర్వ�
బడా రాజకీయ నాయకులతో తనకు పరిచయాలున్నాయని, సీబీఐ, ఈడీ వంటి సెంట్రల్ ఏజెన్సీల వద్ద పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించగలనని, కాంట్రాక్టులు ఇప్పించగలనని నమ్మిస్తూ మోసాలకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ క్రిమ
కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అస్సాంలోని గువాహటిలో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్�