Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరో కేసు నమోదైంది. ‘భారత రాజ్యంతో పోరాటం’ అని ఆయన వ్యాఖ్యానించడంపై అస్సాం రాజధాని గౌహతికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్
బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు భారత రాజ్యంతోనూ తమ పార్టీ పోరాడుతున్నదని కాంగ్రెస్ నాయకుడు రాహుఎల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాహుల్ గాంధీ చెప్పే మాటలు, చేసే చేష్టలన్నీ భారతదేశాన్ని �
గత లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ అప్రతిహత ప్రస్థానాన్ని నిలువరించే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడిన కలగూర గంపలాంటి ఇండియా కూటమి ఆశలుడిగిపోయి అవసాన దశకు చేరుకున్నది. కూటమి మిత్ర పక్షాలు కా
Rahul Gandhi: దేశ స్వాతంత్ర్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయన్నారు. మర�
Rahul Gandhi | ప్రధాని నరేంద్ర మోదీకి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు మధ్య పెద్ద తేడా లేదని, ఇద్దరూ ఇద్దరేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రచార వ్యూహాలు, తప్పుడు వాగ�
Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi assembly elections) నేపథ్యంలో అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP).. ప్రతిపక్ష బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడాలంటూ సంవిధాన్ ర్యాలీ చేస్తానంటుంటే.. పీసీసీ అధ్యక్షుడు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుని అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తామని �
Revanth Reddy Family | పొద్దున్నే లేస్తే మాకు రాజ్యాంగమే వేదమంటూ.. చేతిలో రాజ్యాంగ ప్రతులు పట్టుకుని ప్రగల్భాలు పలుకుతూ రాహుల్ గాంధీ దేశమంతటా పర్యటిస్తున్నారు. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ.. ప్రజల
Tirupati incident | తిరుపతిలో తొక్కిసలాట జరగడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ , ముఖ్య మంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Delhi Elections | దేశ రాజధాని ఢిల్లీలో అసలైన ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గడ్డకట్టే చలిలోనూ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తున్నది. మరోసారి ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని
రైతు భరోసా పథకం కింద రూ.15 వేలు కాకుండా రూ. 12 వేలు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. మోసానికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అంటూ ఫైర్ అయ్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్న అధిష్ఠానం దూతను మార్చనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఢిల్లీ దూతపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పార
KTR | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ పర్యటనపై కేటీఆర్ మండిపడ్డారు. దేశం కోసం సర్వస్వం ధారపోసిన నేతలను అవమానపరిచే డీఎన్ఏ కాంగ్రెస్లోనే ఉందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే మహనీయులను అవమానపరచడం అని విమర్శ�