మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లడం పట్ల బీజేపీ విమర్శలు గుప్పించింది.
కేరళపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. కేరళ ఓ మినీ పాకిస్థాన్ అని, అందుకే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచారని �
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో శనివారం అంత్యక్రియలు నిర్వహించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో అంత్యక్రియలకు ఇతరులకు ప్రత్యేక స్మశా�
దశాబ్దం తర్వాత లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ గుర్తింపు పొందింది. ఎట్టకేలకు రాహుల్గాంధీ ప్రతిపక్ష నేత అయ్యా రు. గత రెండు పార్లమెంటు ఎన్నికల్లో వరుసగా 44, 52 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ పదేండ్లలో �
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమ సంస్కారాలను ప్రభుత్వ అధికార లాంఛ�
మన ఆలోచనలను మన మాటలే బయటపెడతాయి. ‘స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేశాం. దానివల్ల నాకేమీ నష్టం లేదు, రాష్ర్టానికే నష్టం’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకట
తెలంగాణలో తమ ప్రభుత్వపు తీరు పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నదనే ప్రశ్నను తరచూ వింటున్నాము. ఈ మాట ప్రతిపక్షాల నుంచే గాక, రాజకీయాలను గమనిస్తూ ఉండే సాధారణ పరిశీలకుల నుంచి కూడా వస
లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆర్థిక సర్వేకు సంబంధించి వ్యాఖ్యలు చేసినందుకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి జనవరి 7న హాజరుకావాలని ఆదేశిస్తూ స్థానిక కోర్టు సమన్లు జారీచేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో వాయువేగంగా జరుగుతున్న తాజా పరిణామాలు బీజేపీతో రేవంత్రెడ్డి కుమ్మక్కు రాజకీయాలను బట్టబయలు చేస్తున్నాయి.
BRS | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన కేసు విషయంలో ఈడీకీ ఎందుకు అంత అత్యుత్సాహమని బీఆర్ఎస్ ప్రశ్నించింది. మూడు నెలల క్రితం పొంగులేటి ఇంటి మీద దాడులు చేసిన ఈడీ ఇంతవ�
ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు ప్రాంగణం ఇండియా - ఎన్డీఏ ఎంపీల కొట్లాటకు వేదికైంది. ఇంతకాలం సభ లోపల వాగ్వాదాలకు పరిమితమైన ఇరు పార్టీల ఎంపీలు గురువారం సభ బయట బాహాబాహికి దిగారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎన్డీఏ ఎంపీలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. అలాగే కాంగ్రెస్ ఎంపీలు కూడా బీజేపీపై ఫిర్యాదు ఇచ్చారు. పార్లమెంట్ ఆవరణలో ఇవాళ రాహుల్ గాంధీ తోసివేయడంతో.. ఇద్దరు బీజేపీ
Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసే ఆలోచనలో బీజేపీ ఉన్నది. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ తోసివేయడం వల్ల ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఆ ఘటన నేపథ్యంలో రాహుల్పై కేసు బుక్ చేసేంద�