Harish Rao | అదానీ దొంగ అని, అవినీతి చేసిండని రాహుల్ గాంధీ తిడితే, రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటడు.. అలాయ్ బలాయ్ చేసుకుంటడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నది. ఏడాది పాలనలో అద్భుత ప్రగతి సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటున్నది. ఉత్సవాలకు ఢిల్లీ పెద్దలను అతిథులుగా పిలుస్తా�
కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతున్నది. ఇప్పటికే కూటమిలో ఉన్న విభేదాలు లోక్సభ ఎన్నికల్లో ప్రస్ఫుటం కాగా, ఇటీవల జ�
KTR | ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుబట�
‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలుచేస్తాం’ ఇదీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా అశ�
రాష్ట్రంలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Sambhal | దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంభల్కు బయల్దేరిన రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
Congress | ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ అవినీతి వ్యవహారంపై చర్చ జరగాలంటూ దాదాపు ఆరురోజులపాటు పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకుంది. దీంతో మంగళవారం ప
వర్గీకరణను అడ్డుకుంటామని, అమలు కానివ్వబోమని మాట్లాడేవాళ్లంతా సైకోలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాల సామాజికవర్గంలో మనువాదుల సంఖ్య భారీగా పెరిగిందని, వారే వర్గీకరణను అడ్డుకుంటామ
CWC meeting | కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (Congress Working Committee - CWC) సమావేశమైంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసీసీ (All India Congress Committee - AICC) హెడ్ క్వార్టర్స్లో ఈ సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్
రాష్ట్రంలో ఇప్పటికైనా నియంతృత్వ ధోరణి వదిలి, ప్రజాస్వామికంగా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ పరిపాలన సాగించాలని సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.