లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆకస్మికంగా వరంగల్కు వస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం కొన్ని గంటలపాటు హడావుడి చేశారు. ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమంలో పాల్గొన�
ఇచ్చిన ఏ ఒక్కహామీనీ అమలుచేయకుండా రైతు డిక్లరేషన్ ఇచ్చిన చోటుకు వస్తే ప్రజలు తిరగబడతారని భయపడే కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి �
రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 14 మాసాలు పూర్తయ్యాయి. ఈ విధమైన సూచీల పతనం అందులో కొంతకాలం పాటు జరిగి ముగిసి ఉంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కొత్తది, పదవికి తను కొత్త కనుక. దానిని హనీ�
నాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ జనాభా 63,60,158 (18 శాతం) ఉండగా, ఎస్టీ జనాభా 36, 02,288 (10శాతం) ఉన్నది. బీసీ జనాభా 1,85,61,856 (51శాతం) కాగా, ముస్లిం జనాభా 46,25,062 (13శాతం) ఉన్నది.
కులగణన సర్వే తప్పుల తడకపై మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధంకావాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 17న కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించి, వినతిపత్రాలు ఇవ్వాలని, 23న ఎమ్మెల్యేల ఇండ్
Anurag Thakur | దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలువలేదు. దీంతో ఆ పార్టీపై సోషల్ మీడియాలో ‘మీమ్స్’ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం లోక్సభలో బీజేపీ ఎంపీ అను�
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. హర్యానా, మహారాష్ట్రతోపాటు తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంలో రాహుల్గాంధీ, రేవంత్రెడ్డ�
KTR | ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తాజాగా స్పందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీనే గెలిపించిందని వ్యాఖ్యానించారు.
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండబోదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. దీనిపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించా