Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎన్డీఏ ఎంపీలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. అలాగే కాంగ్రెస్ ఎంపీలు కూడా బీజేపీపై ఫిర్యాదు ఇచ్చారు. పార్లమెంట్ ఆవరణలో ఇవాళ రాహుల్ గాంధీ తోసివేయడంతో.. ఇద్దరు బీజేపీ
Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసే ఆలోచనలో బీజేపీ ఉన్నది. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ తోసివేయడం వల్ల ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఆ ఘటన నేపథ్యంలో రాహుల్పై కేసు బుక్ చేసేంద�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు చెందిన 80 ఏండ్ల నాటి పత్రాలు, లేఖలపై వివాదం రాజుకుంది. ఈ పత్రాలను తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమం
Nehru letters | భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాసిన లేఖల (Nehru letters) విషయంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.
అటునుంచి ఢిల్లీకి చేరుకునే సరికి, భట్టి విక్రమార్క తన ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్కు తిరిగి రావడం వెనుక రహస్యం ఏమిటంటూ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి కంటే ముందే ఢిల్�
KTR | సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. డబ్బు సంచులతో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైలుకు వెళ్లొచ్చిన రేవంత్ రెడ్డి.. తనలాగే అందరూ జైలు జీవితాన్ని అనుభవించాల
Rahul Gandhi | లోక్సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు తాము అభయముద్ర గురించి చెబుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారి బొటనవేళ్లను నరుకుతామంటోందని వ్యాఖ్యాని
Revanth Reddy | ‘అల్లు అర్జున్ ఏమైనా భారత్, పాక్ బార్డర్లో యుద్ధం చేసి గెలిచి వచ్చిండా? సినిమా తీసిండు.. కోట్లు సంపాదించిండు.. వెళ్లిపోయిండు’ అంటూ సీఎం రేవంత్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఒక ప్రైవేట్
వీర్ సావర్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 10న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వ పాలనపై 50 శాతానికిపైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అంటే మిగిలిన 50% మంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అసంతృప్తిగా ఉన్నట్టు ఆయన పర�