వర్గీకరణను అడ్డుకుంటామని, అమలు కానివ్వబోమని మాట్లాడేవాళ్లంతా సైకోలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాల సామాజికవర్గంలో మనువాదుల సంఖ్య భారీగా పెరిగిందని, వారే వర్గీకరణను అడ్డుకుంటామ
CWC meeting | కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (Congress Working Committee - CWC) సమావేశమైంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసీసీ (All India Congress Committee - AICC) హెడ్ క్వార్టర్స్లో ఈ సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్
రాష్ట్రంలో ఇప్పటికైనా నియంతృత్వ ధోరణి వదిలి, ప్రజాస్వామికంగా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ పరిపాలన సాగించాలని సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కార్యనిర్వాహక, న్యాయ, శాసన వ్యవస్థలు కలిసికట్టుగా పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని గ్యారెంటీగా చదవలేదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన
Ravi Shankar Prasad | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) ఓటమికి ఈవీఎంల (EVMs) ట్యాంపరింగే కారణమని ఆ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) కూడ
తాము అదానీని అసలు ఎంకరేజ్ చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నీ లెక్క లుచ్చా పనులు చేసి.. ఆయన కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు తనది కాదని మండిపడ్డారు. ఫ్రస్ట్రేషన్లో తనను తిడుత�
రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీకి అదానీ విరాళంగా ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను వెనకి ఇవ్వాలని ని�
Congress Party | మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అదే సమయంలో జార్ఖండ్లో ఇండియా కూటమి భాగస్వామి జేఎంఎం తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే ఈ రెండ
Rahul Gandhi | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి అధికారాన్ని నిలబెట్టుక�
AP Minister Satyakumar | మహారాష్ట్ర ఎన్నికల్లో అబద్దాలతో ప్రచారం చేసి ఓటమిపాలైన రాహుల్గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
Priyanka Gandhi | కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ వాద్రా ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, సీపీఐ అ