Rahul Gandhi | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాదిరిగానే ప్రధాని నరేంద్రమోదీకి జ్ఞాపకశక్తి లాస్ అయిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మధ్య మేం ఏది మాట్లాడ�
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్యాగులను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం శనివారం అమరావతికి ఆయన వచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రయాణించిన హె�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే వివిధ కులాల మధ్య చిచ్చుపెడుతున్నది. సర్వే నేపథ్యంలో కులసంఘాలు, ఆయా కులాల మేధావులు, సామాజికవేత్తలు రెండు వర్గాలుగా చీలిపోవడం చర్చనీయాంశంగా మారింది.
Rahul Gandhi | భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పార
KTR | కొడంగల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు కారణంగా.. సురేశ్ అనే బీఆర్ఎస్ కార్యకర్త 7 ఎకరాల భూమి పోతోంది.. విలువైన భూమి పోతదంటే అడగడం తప్పా..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ బుధవారం జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరుగుతుంది.
Rahul Gandhi-BJP | వచ్చే వారం జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను తప్పనిసరిగా మందలించాలని బీజేపీ కోరింది.
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వ్యవహార తీరు చర్చనీయాంశంగా మారుతున్నది. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. అంతకు మించిన దురుసు ప్రవర్తనతో తరచూ వార్త
రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యంకాని హామీలెన్నో ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అబద్ధపు ప్రచారానికి తెరలేపారు.
పుట్టిన రోజు వేళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జునఖర్గే నుంచి శుభాకాంక్షలు అందకపోవడం చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్ పార్టీ లోక్సభా పక్ష నేత రాహుల్గాంధీ ప్రవచిస్తున్నది ఒకటి. రాష్ట్రం లో కాంగ్రెస్ శాసనసభా నాయకుడు, సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్నది మరొకటి. ప్రజాకులగణన నిర్వహించాలని రాహుల్గాంధీ మొత్త�
ఇంట గెలిచి రచ్చ గెలవాలని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ముందు తన పార్టీ నిర్మాణంలో సామాజిక సమతూకం పాటించి ఆ తర్వాతే ఇతరులకు సుద్దులు చెప్పాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశార�
అన్ని వర్గాలు, కులాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ రేవంత్రెడ్డిలో అగ్రకుల అహంకార ధోరణి పోలేదని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ వి