రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 14 మాసాలు పూర్తయ్యాయి. ఈ విధమైన సూచీల పతనం అందులో కొంతకాలం పాటు జరిగి ముగిసి ఉంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కొత్తది, పదవికి తను కొత్త కనుక. దానిని హనీ�
నాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ జనాభా 63,60,158 (18 శాతం) ఉండగా, ఎస్టీ జనాభా 36, 02,288 (10శాతం) ఉన్నది. బీసీ జనాభా 1,85,61,856 (51శాతం) కాగా, ముస్లిం జనాభా 46,25,062 (13శాతం) ఉన్నది.
కులగణన సర్వే తప్పుల తడకపై మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధంకావాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 17న కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించి, వినతిపత్రాలు ఇవ్వాలని, 23న ఎమ్మెల్యేల ఇండ్
Anurag Thakur | దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలువలేదు. దీంతో ఆ పార్టీపై సోషల్ మీడియాలో ‘మీమ్స్’ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం లోక్సభలో బీజేపీ ఎంపీ అను�
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. హర్యానా, మహారాష్ట్రతోపాటు తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంలో రాహుల్గాంధీ, రేవంత్రెడ్డ�
KTR | ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తాజాగా స్పందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీనే గెలిపించిందని వ్యాఖ్యానించారు.
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండబోదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. దీనిపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించా
Sanjay Raut | ఎన్నికల సంఘం బతికే ఉంటే మహారాష్ట్ర (Maharastra) ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై రాహుల్గాంధీ (Rahul Gandhi) అడిగిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని సంజయ్ రౌత్ (Sanjay Raut) డిమాండ్ చేశారు.
Rahul Gandhi | ఎన్నికల సంఘం తీరుతో మహారాష్ట్ర (Maharastra) ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. లోక్సభ ఎన్నికలప్పుడు లేని 39 లక్షల మంది ఓటర్ల పేర్లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడ�
ఏమైనా సమస్యలుంటే తనకు, లేదంటే పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి తీసుకురావాలని పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. ఒకవేళ తమకు చెప్పడం ఇష్టం లేకుంటే రాహుల్గాంధీ అపాయింట్మ�
Deputy CM | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో బీసీల లెకలు తేలిన నేపథ్యంలో జనాభాకు తగ్గట్టుగా తమకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు మరో మూడు మంత్రి ప