సిద్దిపేటలో ఏటా నిర్వహించే హాఫ్ మారథాన్ (Half Marathon) ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం సిద్దిపేట శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై హాఫ్ మారథాన్ను నిర్వహించారు. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ �
వ్యవసాయరంగం ఎదురొంటున్న సవాళ్ల నేపథ్యంలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ఫౌండేషన్ సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం త్వరలో ప్రారంభించనున్న అరిసా(ఏఆర్ఐఎస్ఏ) (ఏఐ, రొబొ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కాపాడాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి అవినీతికి పాల్పడినా కేంద్�
డంపింగ్ యార్డుతో ప్రజల పచ్చని బతుకులు ఆగం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక్కడి నుంచి డంపింగ్ యార్డు హఠావో- గుమ్మడిదల బచావో నినాదాలతో రిలే నిరాహార దీక్ష మార్మోగింది.
హైదరాబాద్లో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు బీజేపీలో అంతర్యుద్ధానికి కారమయ్యాయి. సఖ్యతగా ఉండే ఇద్దరు ఎంపీల మధ్య ఇది విభేదాలకు కారణమైంది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్
వ్యవసాయశాఖలో గెజిటెడ్ పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ(డీపీసీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్రావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేసిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం నార్సింగిలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిర�
KCR | కాంగ్రెస్ మోసాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లు దక్కించుకోవాలన్నా, కరెంటు మనది మనకు రావాలన్నా, బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే అ�
కాంగ్రెస్కు ఓటేస్తే దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. శనివారం చిలిపిచెడ్, కొల్చారం, చేగుంట మండలాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బులకు తగ్గట్టుగా ఓట్లు వచ్చాయా, లేదా? అని లెక్క తేల్చే పనిలో పడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏ మండలానికి ఎన్ని డబ్బులు పంపింది, అందులో ఎంత ముట్టింది? అని పనిలో పనిగ
Harish Rao | ఒకరు మతంతో వస్తే.. మరొకరు కులంతో పోటీకి వస్తే.. తాము చేసిన అభివృద్ధిని చూపుతూ ఎన్నికల్లో ప్రజలకు ముందుకు వస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. నర్సాపూర్లో ఆయన మీడియా సమావ
BJP Party | మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు తెలంగాణ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. సస్పెండ్ అయిన 106 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
Harish Rao | నా బలం.. బలగం యువతే.. వారు తలచుకుంటే సాధ్యం కానిదేమీ ఉండదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. ఢిల్లీలో తెలంగాణ గొంతు వినిపించడానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని
Raghunandan Rao | మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.