Harish Rao | గజ్వేల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మూడు సార్లు ఈ గడ్డ నుండి కేసీఆర్ను గెలిపించారు. ఈ నియోజకవర్గం కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది అని మాజీ మంత్రి, సిద్ద
Raghunandan Rao | ఎమ్మెల్యే హరీశ్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నాయకుడు రఘునందన్ రావు పై సంగారెడ్డి పోలీసుస్టేషన్లో కేసు నమోదు అయింది.
మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్
BRS | బీజేపీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావుపై ఎన్నికల కమిషన్కు ఎమ్మెల్యే చింత్రా ప్రభాకర్ శనివారం ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ లోక్సభ అభ్�
ఆర్థిక ప్రయోజనాల కోసమే మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి కాంగ్రెస్లో చేరారని బీజేపీ నేత రఘునందన్రావు విమర్శించారు. వారి ఆర్థిక ప్రయోజనాల చిట్టా రెండు రోజుల్లో బయడపెడతానని హెచ్చరించారు.
Raghunandan Rao | జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డి కంపెనీల బాగోతం బయటపెడుతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందర్రావు అన్నారు. ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో రాజక
2024-25 సంవత్సరానికి వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.33 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) ప్రణాళిక రూపొందించింది. ఇందులో పంటల సాగు రుణాల కోసం రూ.81,478 కోట్లు, టర్మ్లోన్
దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీచేసి బొక్కబోర్లా పడ్డా బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు ఇంకా జ్ఞానోదయం కలుగలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోన
Telangana Assembly Elections | బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో తన సత్తాను చాటలేకపోయారు. హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ వెనుకంజలో ఉన్నారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వెనుకంజలో ఉంది. ఆ పార్టీకి చెందిన ప్రధాన నాయకులు కనీసం పోటీ ఇవ్వలేకపోతున్నారు.
బీజేపీలో టికెట్ కోసం దరఖాస్తులు ఓ దండగ వ్యవహారంలా తయారైందని స్వయం గా పార్టీ నేతలే వాపోతున్నారు. పేరుకు 6వేల మంది దరఖాస్తు చేసినా.. ముఖ్య నేతలంతా ముఖం చాటేయడంపై పార్టీలో తీవ్ర చర్చ మొదలైంది.
KTR | తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బెటర్ డెవలప్మెంట్ జరిగినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మ�
‘నువ్వు దేనితో మొదలు పెట్టావో.. చివరికి అదే నీకు దక్కుతుంది’.. ఇటీవల ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఇలాగే మారింది. ఎన్నికల నాటికి మళ్లీ నలుగురైదుగురు నేతలే మిగిలే పరిస్థితి కనిప�
ల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం.. అని ప్రగల్భాలు పలికిన బీజేపీ నేతల మత్తు దిగింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ అగ