KTR | తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బెటర్ డెవలప్మెంట్ జరిగినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మ�
‘నువ్వు దేనితో మొదలు పెట్టావో.. చివరికి అదే నీకు దక్కుతుంది’.. ఇటీవల ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఇలాగే మారింది. ఎన్నికల నాటికి మళ్లీ నలుగురైదుగురు నేతలే మిగిలే పరిస్థితి కనిప�
ల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం.. అని ప్రగల్భాలు పలికిన బీజేపీ నేతల మత్తు దిగింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ అగ
Raghunandan Rao | తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఈ నెల 27 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ సెక్రెటరీ ఎం. రఘునందన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వారిని వ్యాపారవేత్తలుగా మలిచేందుకు ప్రభుత్వరంగ సంస్థ టీఎస్ ఆగ్రోస్ ముందుకొచ్చింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న చిరుధాన్యాల ఉత్పత్తుల వ్యాపారంలో వారిని భాగస్వాములన�
తెలంగాణలో దార్శనికత, ముందుచూపు ఉన్న నాయకత్వం ఉండటం వల్లే 8 ఏండ్లలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందిందని జాతీయ రక్షణ కళాశాల (ఎన్డీసీ) ప్రతినిధి బృందం ప్రశంసించింది.
అధికారం కోసం ఇతర పార్టీలకు జంప్ చేస్తున్న ఓ నేత బీజేపీలో తిష్టవేశాడు. పాలమూరు ఎంపీ, ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక చోట తన కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజ్యసభ సీటు ఆశించగా మొండి
MLA Rohith reddy | బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవమని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తమ తప్పులను
గత ఉప ఎ న్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ టల రాజేందర్, రఘునందన్రావు కేం ద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి వారి ని యోజకవర్గాలను అభివృద్ధి చేశారో చెప్పాలని పశుసంవర్ధక శాఖ మంత్రి త లసాని శ్రీనివాస్యాద�
భారతదేశ సర్వోన్నత చట్టసభ కోసం నూతనంగా నిర్మించిన భవనానికి రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్ పేరుపెట్టాలని కేంద్రానికి నివేదించే కీలక తీర్మానం
త ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అభివృద్ధి చేయలేని ఓ అసమర్థత ఎమ్మెల్యేగా రఘునందన్రావు చరిత్రలో నిలిచిపోతారని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, దుబ్బాక జడ్పీటీసీ కడతల రవ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో తనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్రావు పరోక్షంగా ఒప్పుకొన్నారు. పార్టీలో తనకు తగిన గౌరవం లభించడం లేదని, ఈ విషయంపై అధిష్ఠానానికి ఫిర్యాదు �