R.Krishnaiah | టెట్ వేసి టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ను ఒకేసారి వేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవి రెండూ ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతర�
బీసీ ఓవర్సీస్ సాలర్షిప్ మంజూరై విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థుల రూ.5 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు.
మెగా డీఎస్సీ వేసి ఒకేసారి పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడ
ఏపీ ప్రభుత్వం సిఫారసు ప్రకా రం 28 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని, కేంద్ర బడ్జెట్లో బీసీల బడ్జెట్ను రూ.2 లక్షల కోట్లకు పెంచాలని, ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్కు రాజ్యసభ సభ్య
మెగా డీఎస్సీ కింద 24 వేల టీచర్ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ�
విద్యుత్తు సంస్థల డైరెక్టర్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో శనివారం జరిగిన మీడియాతో సమావేశంలో విద్యుత్తు
బీసీల సర్వోతోముఖాభివృద్ధికి రూ.8 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పెంచేలా బడ్జెట్ను సవరించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
జనగణనలో భాగంగా కులగణన చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలనే డిమాండ్తో జాతీయ బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ సంక
పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13, 14 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు.
రాజస్థాన్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ర్టాల్లో ప్రకటించని బీసీ ముఖ్యమంత్రి నినాదం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడంలో మోదీ ప్రభుత్వ అంతర్యమేమిటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం �
తెలంగాణ ప్రజలకు బీసీ ముఖ్యమంత్రి పదవి కంటే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లే ముఖ్యమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు.