రాష్ట్ర బీసీ సంఘం, జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు ఆదివారం వనపర్తిలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభ జనం లేక వెలవెలబోయింది. సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో కనిపించింది.
బీసీల సమస్యలను పరిష్కరించకుంటే త్వరలోనే మిలిటెంట్ ఉద్య మం చేపడుతామని, దేశంలో అగ్గి పుట్టిస్తామ ని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను ముద్రించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకడ్కు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, కరెన్సీపై అంబే దర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరుశుర
బీసీలు బానిసత్వం వదిలి ఉద్యమానికి సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేట పట్టణ ప�
R Krishnaiah | ఖమ్మం ఎడ్యుకేషన్ : చదువుకునే సమయంలో అన్ని తరగతుల్లో ఫస్ట్ ర్యాంకు, ఆ తర్వాత గ్రూప్-1, 2 కొలువు సాధించా, ఆంధ్రాబ్యాంక్లో ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తె�
బీసీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తున్నదని, త్వరలోనే కేంద్రంపై మిలిటెంట్ ఉద్యమాన్ని చేపడుతామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్�
R Krishnaiah | చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ �
సీఎం కేసీఆర్ నిరుద్యోగుల పక్షాన నిలబడి వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయడం చరిత్రాత్మకమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కొనియాడారు.
బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆదివారం ఆయన లేఖ రాశారు.
R Krishnaiah | బీసీల సంక్షేమం కోసం జాతీయస్థాయిలో వెంటనే ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని రాజ్యసభసభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కొన్నేండ్లుగా బీసీలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతూనే ఉన్నదని పేర్క
దేశాభివృద్ధిని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయని మంత్రి కేటీఆర్ చేసిన విమర్శను స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.
పలు డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట భారీ ప్రదర్శన నిర్వహిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు.
బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 8, 9 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర