పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈనెల 7న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహి�
రిజర్వేషన్ల అంశంపై బీజేపీ తన విధానమేంటో వెల్లడించాలని, దీనిపై ఆ పార్టీ అగ్ర నాయకత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రి�
రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్2, గ్రూప్3, గ్రూప్4 పోస్టులు పెంచాలని, ఉపాధ్యాయ నియామకాలను 25 వేలకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవా�
కేంద్రంలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. దీని ఏర్పాటుకోసం రాజ్యాంగబద్ధమైన
కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖల్లో, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో 16లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని,వెంటనే వాటిని భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశ�
R.Krishnaiah | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులు పెంచాలని, టీచర్ పోస్టు
బీసీల డిమాండ్లను బీజేపీ మ్యానిఫెస్టోలో చేర్చాలని, లేదంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
నాడు అంబేద్కర్ కృషి ఫలితంగానే నేడు ఆర్బీఐ స్థిరత్వాన్ని సంతరించుకున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాత�
ఉన్నత స్థాయి కమిటీని నియమించి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల సంఖ్యను తేల్చాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హాస్టల్ విద్యార్థుల 10 నెలల మెస్చార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి సోమవార�
R.Krishnaiah | టెట్ వేసి టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ను ఒకేసారి వేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవి రెండూ ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతర�
బీసీ ఓవర్సీస్ సాలర్షిప్ మంజూరై విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.