కామారెడ్డిలో కాం గ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు తక్షణమే సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. లేదంటే బీసీ సంఘాలన్నింటి�
ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, జీవో 550ని సక్రమంగా అమలు చేయటం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య �
కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని, సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారా�
ఈ సారైనా బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా గ్రూప్-1, గ్రూప్-2 సర్వీస్లో ఖాళీ పోస్టులను పక్కాగా లెకించాలని, కొత్త జిల్లాలకు సైతం పోస్టులు మంజూరు చేయాలని, ఆప్షన్ పద్ధతిని, వెయిటింగ్ లిస్టు పద్ధతిని అమలు చేయాలని జా
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి పలు ప్రైవేట్ కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ
బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ నేతల�
రాష్ట్రంలోని కార్పొరేటు విద్యాసంస్థలను కట్టిడి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచిన తర్వాతే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్రంలోని 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాలు డిమాండ్ చేశాయి. రిజర్వేషన్లపై చర్చించడానికి శుక్రవారం ఈ సంఘాల
జనాభా దదామాషా ప్రకారం నిధులు, రిజర్వేషన్లలో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని, లేదంటే రాబోయే రోజుల్లో దేశంలో తిరుగుబాటు తప్పదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ భవన్లో 16 బీస
రాజ్యాంగాన్ని రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగిస్తారనే చర్చపై ప్రధాని మోదీ, బీజేపీ పెద్దలు స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఏపీలోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలకేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్యపై ఓ ఆగంతకుడు రాయి విసిరాడు. కృష్ణయ్య వీపుకు రాయి తగిలింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఆ
బీజేపీ రిజర్వేషన్ల వ్యతిరేకి అనే ముద్ర పోవాలంటే బీసీలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెంటనే ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.