బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 5, 6, 7 తేదీల్లో వేలాది మందితో పార్లమెంట్ ముట్టడిస్తామని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు.
సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న నిరుద్యోగులపై ప్రభుత్వ నిర్బంధం సరైంది కాదని, వారి సమస్యల పరిష్కారం కోసం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలువాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చే�
R Krishnaiah | నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పందించి చర్చలు జరపాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీసీల సమస్యలు పరిష్కరించకుంటే కేంద్ర ప్రభుత్వంపై సమరశీల పోరాటం చేస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ నియామకాల్లో బీసీలకు 50 శాతం పోస్టులు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, సంక్షేమం, సామాజికాభివృద్ధికి కేంద్రప్రభుత్వం బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం కాచిగూడల
కామారెడ్డిలో కాం గ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు తక్షణమే సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. లేదంటే బీసీ సంఘాలన్నింటి�
ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, జీవో 550ని సక్రమంగా అమలు చేయటం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య �
కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని, సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారా�