హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం సిఫారసు ప్రకా రం 28 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని, కేంద్ర బడ్జెట్లో బీసీల బడ్జెట్ను రూ.2 లక్షల కోట్లకు పెంచాలని, ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్కు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.