CITU | ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్ దశ, దిశానిర్దేశం లేనిదిగా కనిపిస్తోందని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం ఆరోపించారు.
కేంద్ర బడ్జెట్పై పలు ఉపాధ్యాయ సంఘాలు విస్మయం వ్యక్తంచేశాయి. తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశాయి. ఈ బడ్జెట్తో విద్యారంగం, వేతన జీవుల ఆశలు నెరవేరలేదని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, మారెడ్డి �
ఉన్నత విద్యలో ప్రవేశిస్తున్న మహిళలకు కేంద్రం శుభవార్త చెప్పింది. మహిళల కోసం ప్రత్యేకంగా జిల్లాకో హాస్టల్ చొప్పున నిర్మిస్తామని కేంద్రం తాజాగా బడ్జెట్లో వెల్లడించింది. ఈ లెక్కన రాష్ర్టానికి 33 కొత్త హ�
వచ్చే నెల 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్ను ప్రకటించిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా
దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం 2026-27 వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందే రెవెన్యూను పెంచుకునే చర్యల్లో భాగంగా పెట్రోల్, డీజిల్పై ఎక
అంక గణితం.. బీజ గణితం.. ఏ గణితంతో గుణితం చేసినా 8+8=16. ఎక్కడికి పోయి లెక్క కట్టినా 8+8=16 అవుతుంది. కానీ, మన రాష్ట్రం విషయానికి వస్తే అనుమానమే లేదు, 8+8=సున్నానే. ఏడాది కాలంగా తెలంగాణలో ఇదే లెక్క నడుస్తున్నది.
Budget | పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కార్మిక, కర్షక వ్యతిరేక బడ్జెట్ను(Central budget) సవరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎరవల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు.
Central budget | ఆర్మూర్ పట్టణంలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదుట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను(Central budget) వామపక్షాల నాయకులు దగ్ధం చేశారు.
Pashya Padma | కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకే ప్రయోజనమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ ఆరోపించారు. రైతులకు, కార్మికులకు, నిరుపేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు.
Budget | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్( Central budget) సంపన్నులకు దోచిపెట్టే విధంగా ఉందని ప్రజా సంఘాల నేతలు(Public organizations) మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్ బాగాలేదని, బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పాలనలో
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు, కార్మికుల భద్రతకు కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోవడం అన్యాయమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాసర్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మోదీ ప్రభు త్వం చిల్లిగవ్వ వివ్వలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి శనివారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. �
గతేడాది ఎన్నికలం అనంతరం కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే మిగిలింది. ఈ సారి రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్త