జైళ్లపై భారం తగ్గించడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నట్టు జరిమానా లేదా బెయిల్ సొమ్ము చెల్లించలేని పేద ఖైదీలకు ఆర్థిక సాయం అందించనుంది.
బహుళ ప్రాచుర్యం పొందిన రెండు పోస్టాఫీసు పథకాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. అంతేకాకుండా మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని సైతం ప్రవేశపెట్టారు.
ఉపాధిహామీ పథకానికి మంగళం పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. కొన్ని సంవత్సరాలుగా ఉపాధిహామీకి బడ్జెట్లో నిధుల కోత పెడుతున్న కేంద్రం తాజాగా పనిదినాల మంజూరీలోనూ గణనీయంగా కోత పెట్టింది.
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా రాష్ర్టాలను అస్థిరపరుస్తున్నది. న్యాయబద్ధంగా రాష్ర్టాలకు రావాల్సిన పన్నులను క్రమంగా తగ్గిస్తూ సెస్సులు, సర్చార్జీల రూపంలో దొడ్డిదారిన క�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా సమరశీల ఉద్యమాలు చేపట్టాలని అఖిల భారత కిసాన్సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూకృష్ణన్ పిలుపునిచ్చారు
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం ఏటా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ గ్రామం, పట్టణానికి ఏ మేరకు నిధులు వస్తాయ ని చర్చించుకొంటున్నారు.
కేంద్ర బడ్జెట్, అదానీ ఉదంతం, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తదితర అంశాల నేపథ్యంలో మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. అయితే గత శుక్రవారం షార్ట్ కవరింగ్ ప్రభావంతో ఎన్ఎస్�
కేంద్ర ప్రభుత్వం బుధవారం (ఫిబ్రవరి 1న) ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మరోసారి అన్యాయమే జరిగింది. సాధారణ నిధుల విషయంలోనే కాదు, రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లోనూ వివక్ష కనిపించింది.
కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని, బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా భైంసాలో మహారాష్ట్రకు చెందిన నాయకుడు డీబీ
కేంద్ర ప్రభుత్వానిది పూర్తిగా బీసీ వ్యతిరేక బడ్జెట్ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ బీసీల ఆశలను వమ్ముచేసిందని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్పై దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక, రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. మోదీ సర్కారు బుధవారం పార్లమెంటులో పెట్టిన బడ్జెట్ ఫక్తు కార్పొరేట్ల బడ్జెట్ అని, రైతు, కార్మిక, పేదల వ్యతిరేక బడ్జెట్