Vinod Kumar | కేంద్రంలో నిర్మలా సీతారామన్(Nirmala sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ (Telangana) ఊసేలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా నిధులు కేటాయిస్తానని చెప్పారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం 2024-25కు సంబంధించి నేడు ప్రవేశ పెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది. ఈ సారి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులుంటాయి? పేద, మధ్య తరగతికి దక్క�
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరుగనున్న ఈ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్ను
Central Budget : దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చెల్లించిన పన్నుల సమాహారమే కేంద్ర బడ్జెట్ అని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి పేర్కొన్నారు. ఈ పన్నుల్లో ఢిల్లీ వాటా అత్యధికమని ఆమె తెలిపారు.
వేతన జీవుల కోసం పన్ను రిబేటును పెంచాలని ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మ్రంతి నిర్మలా సీతారామన్తో వివిధ వాణిజ్య, వర్తక సంఘాల నాయకులు భేట�
ఏపీ ప్రభుత్వం సిఫారసు ప్రకా రం 28 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని, కేంద్ర బడ్జెట్లో బీసీల బడ్జెట్ను రూ.2 లక్షల కోట్లకు పెంచాలని, ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్కు రాజ్యసభ సభ్య
కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్లో ఆర్భాటాలే తప్ప సరైన కేటాయింపులు కనిపించడం లేదు. రైల్వేలకు అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే జోన్కు జరిపిన కేటాయింపులు నామమాత్రంగా ఉన్నా�
Central budget | పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం కల్పిత కథలతో మధ్యంతర బడ్జెట్ను(Central budget) ప్రవేశపెట్టిందని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్(Vanam Sudhakar) ఆరోపించారు.
ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే
మిగిలింది. జిల్లాకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. పోచంపల్లి ఐఐహెచ్టీ ఏర్పాటు,
�
ఎన్నికల వేళ ప్రచారం చేసుకొనేందుకు బడ్జెట్ ప్రసంగాన్ని వాడుకున్నారేగానీ.. దేశ ప్రజల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా అందులో లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి కేటాయించిన రూ.1,05,543 కోట్లను మోదీ సర్కార్ వెనక్కి తీసుకోవటంపై సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రైతాంగాన్ని మోదీ సర్కార్ దగా చేస్�
కేంద్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీసీల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజును సోమవారం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
జైళ్లపై భారం తగ్గించడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నట్టు జరిమానా లేదా బెయిల్ సొమ్ము చెల్లించలేని పేద ఖైదీలకు ఆర్థిక సాయం అందించనుంది.
బహుళ ప్రాచుర్యం పొందిన రెండు పోస్టాఫీసు పథకాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. అంతేకాకుండా మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని సైతం ప్రవేశపెట్టారు.