అయిపోయింది. ఆఖరి ఆశ కూడా ఆవిరైంది. ఆదిలాబాద్లో అపార సహజ వనరులను కలిగివున్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణకు అవకాశమున్నప్పటికీ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు మాత్రం
పంటలకు వినియోగించే ఎరువులు ధరలు, దేశంలో మెజార్టీ జనం వినియోగించే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ప్రస్తావన లేదు.. సామాన్యులకు మేలు చేసే ఒక్క వరమైనా కేంద్ర బడ్జెట్లో లేదు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోమారు తెలంగాణ పట్ల తన వివక్షను ప్రదర్శించింది. విభజన హామీ మేరకు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్న ది.
ఆన్లైన్ గేమ్లపై పన్నులు విధించాలని కేంద్ర బడ్జెట్లో నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రారంభ పరిమితిగా అమలు చేస్తున్న రూ.10 వేల పన్ను విధానాన్ని తొలగించి నికర విజయాలపై 30 శాతం పన్ను వసూలు చేయనున్నట్టు కేంద్ర�
దేశంలో సాంకేతిక మౌలిక సదుపాయాలను ప్రోత్సహించే పలు నిర్ణయాలను కేంద్ర బడ్జెట్ ఆవిష్కరించింది. ఇందుకోసం డాటా గవర్నెన్స్ పాలసీ, ఎంటీటీ డిజి లాకర్ ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది.
తొమ్మిదేండ్లుగా ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం మరోమారు అదే పంథాను ఎంచుకుంది. మోదీ సర్కారు బుధవారం ప్రవేశ పెట్టిన చివరి, పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రజలను తీవ్ర నిరాశ పర్చింది.
రైతు ఆత్మహత్యల నివారణకు కేంద్ర బడ్జెట్లో ఏకకాలంలో దేశవ్యాప్త రుణమాఫీకి నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే, అఖిల భారత రైతుసంఘం కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఎడాపెడా ప్రభుత్వ ఆస్తుల్ని విక్రయించి ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరిన్ని ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్�
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వామపక్ష కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యం�
56% పెదవి విరుపు.. వైద్యానికి నిధులివ్వకపోవడంపై అసంతృప్తి ఏ రంగానికీ ప్రయోజనం లేదని వెల్లడి లోకల్ సర్కిల్ సర్వేలో ఆసక్తికర విషయాలు హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం ఇటీవల పార్లమెంట
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 5 : బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్�
ఆదిలాబాద్ : బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో రూ.3.5 కోట్లతో నిర్మించనున్న రవాణా శాఖ కార్యాలయ భవనానిక�