ఆదిలాబాద్ : బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో రూ.3.5 కోట్లతో నిర్మించనున్న రవాణా శాఖ కార్యాలయ భవనానిక�
Vinod Kumar | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ అన్ని వర్గాలకు నిరాశ పరిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీ : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో హైదరాబాద్ ప్రజలను బీజేపీ వంచించిందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో నోటికొచ్చిన
Mlc Sukhender Reddy | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఒట్టి మాటల గారడి బడ్జెట్గా ఉందని తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
Union Budget 2022 | కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్పై చాలామంది విపక్ష నాయకులు, ఇ�