నాగర్కర్నూల్ జిల్లా ‘కుమ్మెర’ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు శుక్రవారం డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
బీసీలకు రక్షణ చట్టం తేవాలని బీసీ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన దాడిలో మృతిచెందిన రెండు నెలల పసిబిడ్డ కుటుంబాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని �
నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెర జాతరలో పసికందు హత్య, రజక దంపతులపై జరిగిన దాడి ఘటనపై ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యు డు, సంఘం జాత�
కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ భూములను బడాబాబులకు అమ్మడానికి సిద్ధం అవుతున్నదని, ఈ నిర్ణయాన్ని విరమించుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వ�
బీసీలు శక్తిగా ఎదగాలని, అందుకు తమవంతు సహకారాన్ని అందిస్తామని శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. శనివారం వికారాబాద్ బీసీ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో వికారాబాద్లోని గౌలికర్ ఫంక్షన్ హ�
చట్టసభల్లో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్ల సాధనకు అన్ని పార్టీలతో క లిసి దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య వెల్లడించారు. దేశవ్యాప్తంగా రిజర్వేష�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని, సమగ్ర విచారణ జరిపి నిజాలు తేల్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రా�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 17 శాతానికే పరిమితం చేయడంపై బీసీ, కుల సంఘాలు భగ్గుమన్నాయి. సర్కారు తీరుపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపాయి.
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం జారీచేసిన జీవో46పై బీసీ కులసంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణం ఆ జీవోను ఉపసంహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
‘రాజ్యాంగ సవరణతోనే 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు శాశ్వత పరిష్కారం చేకూరుతుంది. పార్టీపరంగా బీసీ కోటా అమలు చేస్తామంటే సర్కారుపై యుద్ధం తప్పదు’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ చైర్మన్ �