బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నట్టు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇది బీసీలకు అవమానమని భావిస్తూ ఆందోళలనకు బీసీ సంఘాలన్నీ ప�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బీసీ సంఘాల నేతలు హైకోర్టు వద్ద ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వా�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా కావాలి తప్పితే రాజకీ�
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానికసంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్చేశారు.
‘ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఆధారాలతో కాళేశ్వరం కుట్రలపై పచ్చి నిజాలు చెప్పిన నాకు దళితనేత అనే ట్యాగ్ తగిలిస్తారా? కేసీఆర్ చేతిలో పావుగా మారానని అంటారా? ఏబీఎన్ రాధాకృష్�
తెలంగాణలో త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని, లేనియెడల రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు
జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు సాధించడమే తమ అంతిమ లక్ష్యమని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు.
R Krishnaiah | రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
R Krishnaiah | స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు, కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలనే డిమాండ్తో భవిష్యత్తు కార్యాచరణ చర్చించడానికి ఆగస్టు 3న రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహి�
R Krishnaiah | తెలంగాణలో అత్యంత వెనుకబడిన 28 కులాలను తక్షణమే ఓబీసీ జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ను తెలంగాణ 28 కులాల ఓబీసీ సాధన జాయి�
BC Hostels | గ్రేటర్ హైదరాబాద్లో సహా జిల్లాల్లోని బీసీ హాస్టళ్లలో సీట్లు లభించక బీసీ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.