కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని, సమగ్ర విచారణ జరిపి నిజాలు తేల్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రా�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 17 శాతానికే పరిమితం చేయడంపై బీసీ, కుల సంఘాలు భగ్గుమన్నాయి. సర్కారు తీరుపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపాయి.
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం జారీచేసిన జీవో46పై బీసీ కులసంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణం ఆ జీవోను ఉపసంహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
‘రాజ్యాంగ సవరణతోనే 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు శాశ్వత పరిష్కారం చేకూరుతుంది. పార్టీపరంగా బీసీ కోటా అమలు చేస్తామంటే సర్కారుపై యుద్ధం తప్పదు’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ చైర్మన్ �
బీసీలకు రాజకీయం, విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అని ప్రకటించి అధికారంలోకి వచ్చి, చట్టబద్ధత లేని అడ్డగోలు జీవోలు విడుదల చేసి బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పు డు అవే రిజర్వేషన్ల �
‘ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో తెలిపేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్క్యాలెండర్ను ప్రకటించాలి’ అని ఎంపీ, బీసీ సంక్�
బీసీలకు రిజర్వేషన్లు రాకుండా కాంగ్రెస్ యత్నిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్�
బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామంటూనే అదే బీసీ ఉద్యమకారులపై రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి అక్రమ కేసులు ఎలా పెడుతుందని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు.
KTR | బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసన సభలో చేసి.. నెపాన్�