42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లులను తక్షణమే అమలులోకి తేవాలని, బీసీలపై కాంగ్రెస్ సర్కార్కు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, మాజీ స్ప�
బీసీ నేతల మధ్య వర్గపోరు భగ్గుమన్నది. ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. బీసీ కీలక నేతలైన ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్గౌడ్ వర్గాలు పరస్పర ఆరోపణలతో రోడ్డుకెక్కాయి.
నాలుగు దశాబ్దాలుగా బీసీ నేతగా బీసీ ఉద్యమాలు చేస్తున్నానని చెప్పుకుంటూ, అగ్రకుల ప్రభుత్వాలతో కొట్లాడకుండా బీసీ ఉద్యమాలను తాకట్టు పెట్టి వ్యక్తిగత పదవులు పొందిన ఘనత బీజేపీ నాయకుడు ఆర్.కృష్ణయ్యకే దక్కి�
R Krishnaiah | అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఉన్న గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న 400 ఎకరాల భూమిని వేలంపాట వేస్తే ఖబర్దార్ అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, ఆర్.కృష్ణయ్య ప్రభ�
సంక్షేమ హాస్టళ్ల అద్దె బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 30వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం తక్షణం స్పందించి భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ �
బీసీ కళాశాల హాస్టళ్లల్లో మెస్, అద్దె, కరెంటు బిల్లులను వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
దేశ వ్యాప్తంగా 60 శాతం ఉన్న ఓబీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి 2 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్�
కులగణన సర్వే మళ్లీ జరపాలని, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే డిమాండ్ తో ఈ నెల 18 న రాష్ట్రవ్యాప్తం గా అన్ని ప్రభు త్వ కార్యాలయాలను బీసీలు ముట్టడించాలని
బీసీ రిజర్వేషన్లను పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్�