R Krishnaiah | సీఎం రేవంత్రెడ్డిది ప్రజా ప్రభుత్వం కాదని, కమీషన్ల ప్రభుత్వమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలువనున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నా రు. మూడు రాష్ర్టాలకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బ�
R Krishnaiah | బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్యకు మళ్లీ రాజ్యసభ పదవి వరించింది. భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది.
రాష్ట్రంలోని 16.57 లక్షల మంది విద్యార్థుల ఫీజులు, స్కాలర్షిప్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపా
రాష్ట్రంలో బకాయి ఉన్న 16.75 లక్షల మంది విద్యార్థుల ఫీజులు చెల్లించకుంటే ఉద్యమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హె చ్చరించారు. బీఎన్ రెడ్డి నగర్లో బీసీ యు వజన సంఘం
గురుకుల విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోదా అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. హాస్టళ్లపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు.
ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్పులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం 2025లో చేపట్టబోయే జనగణనలో కులగణన కూడా చేయాలని, పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ క�
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సోమవారం బీసీ రణభేరి మహాసభ నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులను చెల్లిస్తున్న ప్రభుత్వానికి.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించేందుకు మాత్రం నిధులు లేవా? అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు.
రాజ్యంగ రచన సమయంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 యేండ్లు గడిచినప్పటికీ బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్యాయమే జరుగుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య
R Krishnaiah | కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు.