కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర�
బీసీల బడ్జెట్ను రూ.2 లక్షల కోట్లకు పెంచి, పూర్తి రీయింబర్స్మెంట్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు.
బీసీల భావితరాల కోసం కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ�
బీసీ బడ్జెట్ను లక్ష కోట్లకు పెంచాలి బీసీ బిల్లుపై చలో ఢిల్లీ: ఆర్ కృష్ణయ్య ముషీరాబాద్, మార్చి 8: రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించినట్టుగానే కేంద్రం ఒక్కో పథకానికి తన వాటా నిధులు కే
ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆయా శాఖల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడిన తరువాత ప్రభుత్వాలు జాప్యం చేయకుండా నిర్ణీత గడువులోగా భర్
ప్రధాని మోదీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. జనాభా గణనలో కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు బీజేపీలోని బీసీ నేతలంతా
దేశంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంటులో ప్రభుత్వం చెప్పినట్టుగా 72 కేంద్ర మంత్రిత్వ�
అన్యాయం చేస్తే పార్లమెంటు ముట్టడి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హైదరాబాద్, జనవరి 27 : కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. �
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, జనవరి 25: జనగణనలో కులగణన కోసం ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జా�
25న దక్షిణాది రాష్ర్టాల బీసీ సంఘాల మహాసభ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముషీరాబాద్, జనవరి 20: కేంద్రంలోని మోదీ సర్కారు బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక�
16 లక్షల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ ముషీరాబాద్, జనవరి 13: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫి�
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాల్సిందేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు �
R Krishanaiah | నూతన జోనల్ విధానంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా కేటాయింపులు చేస్తున్నారో,అదే విధంగా బీసీ ఉద్యోగులకు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య