ప్రధాని మోదీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కొన్నేండ్లుగా బీసీలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతూనే ఉన్నదని పేర్క
దేశాభివృద్ధిని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయని మంత్రి కేటీఆర్ చేసిన విమర్శను స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.
పలు డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట భారీ ప్రదర్శన నిర్వహిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు.
బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 8, 9 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభ�
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీసీలకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీల మహాధర్నా నిర్వహించారు
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, విద్యా, ఉద్యోగాలపై ఉన్న క్రీమిలేయర్ నిబంధన తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
కేంద్రంపై తిరగబడితేనే సమస్యలకు పరిష్కారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, ఆగస్టు 10: బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, రాజ్యాధికారంలో హక్కుదారులని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్�
పార్లమెంట్ ముట్టడిలో బీసీ సంఘాల నేతలు హైదరాబాద్/కాచిగూడ, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం బీసీ గణన చేపట్టకుంటే బీజేపీకి తగిన శాస్తి తప్పదని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. బీసీల లెక తేల్చాలని ద�
తెలంగాణ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ కాచిగూడ, జూన్ 6: దేశంలో పీడిత వర్గాల కోసం నిరంతరం పనిచేస్తున్న బీసీల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య మీద అగ్రవర్ణాల పెత్తందారు రవీందర్రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధా
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు ఆర్.కృష్ణయ్యను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ర�