రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను విక్రయించాలి. లేదంటే దుకాణ దారులు, డీలర్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్వవసాయశాఖ అధికారి దోమ ఆది రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో వరి సాగుకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ దామోదర్రాజు తెలిపారు.
నాణ్యమైన విత్తనాలతోనే ఆశించిన దిగుబడులు సాధించవచ్చని మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి హరినాథ్ బాబు, కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు బి.సరిత అన్నారు.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులతో సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చని సంస్థాన్ నారాయణపురం మండల ఏఓ వర్షిత అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాణ్య�
తొలకరి ముందుగానే ప్రారంభమైనందున నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు మార్కెట్లో నకిలీ విత్తనాలను అరికట్టాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అర్వ�
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయవర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం గ్రామగ్రామానికి ‘నాణ్యమైన విత్తనం’ కార్యక్రమాన్ని భద్రాద్రి-కొత్తగూడెంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాం�
వానకాలం సీజన్ మొదలవుతుంది.. రైతులందరూ నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి వ్యాపారుల నుంచి విధిగా రశీదులను స్వీకరించాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. సోమవారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్య�
రైతులకు నాణ్యమైన విత్తనాలకు అందుబాటులో ఉంచాలని సూర్యాపేట జడ్పీ డిప్యూటీ సీఈఓ, మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష డీలర్లు, దుకాణదారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను ఆమె పర�
వానాకలం సీజన్ ప్రారంభమవుతున్నందున ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, గత 3 సీజన్లుగా పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులను పూర్తిగా చెల్లించాలని, అలాగే కొనుగోలు చేసిన ధాన�
రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ముఖ్యమైనదని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు రైతు వేదికలో వ్యవసాయ శాఖ
వానకాలం సీజన్ విత్తనాలకు సంబంధిం చి రైతులు ఇబ్బంది పడొద్దని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం సీడ్ అండ్ రిసెర్చ్ టెక్నాలజీ(ఎస్ఆర్టీసీ)డైరెక్టర్ మాధవీలత సూచించారు. రాష్ట్రంలోని నేలలక�