ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలన ఒక చీకటి యుగం. నాడు తెలంగాణ వెతలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా ఎవుసం కునారిల్లింది. ఉమ్మడి పాలకులు సవతి తల్లి ప్రేమను చూపడంతో చెరువులు, కుంటలు, కాలువలపై ఆధారపడి సాగు చేసుకునే తె
జిల్లాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్ఫోర్స్ బృందాలు సమష్టిగా పనిచేయాలని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ ప్రసాద రావు అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఆదేశాల మేర�
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అమ్మాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవా రం మండలంలోని పలు ఎరువులు, విత్తనాల దుకాణాలను ఎంఏవో పాలకుర్తి రాజేశ్తో కలిసి తనిఖీ చేశారు.
వానకాలం సీజన్లో పంట సాగు కోసం రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో వ్యవసాయాధికారులు రైతులతో గురువారం సమావేశాలు ఏర్పాటు చేసి విత్తనాల �
రైతులు నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలని మండల వ్యవసాయాధికారి వెంకటేశం అన్నారు. సోమవారం మండల పరిధిలోని అంతారం, బోడంపహాడ్, మల్లారెడ్డిగూడ, సంకెపల్లిగూడ, తాళ్లపల్లి గ్రామాల్లో విత్తనాలు కొనుగోలు చేసే
ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు దున్ని పొతం చేస్తున్నారు. విత్తనాలు విత్తేందుకు పెట్టుబడులు కూడా రెడీగా ఉంచుకున్నారు.
రైతులు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను డీలర్ల వద్ద కొనుగోలు చేసి రశీదులు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్కుమార్ సూచించారు. మండలంలోని చెనుగోనిపల్లి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాల �
నాణ్యమైన విత్తనాలు వాడితే అధిక దిగుబడులు పొందవచ్చని రైతులకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాస్ సూచించారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థాన
కందుకూరు మండలం వాణిజ్య పంటలతో పాటు కూరగాయాల సాగుకు ప్రసిద్ధి. వానకాలంలో రైతులు సాధారణంగా పత్తి, కంది, మొక్క జొన్నల పంటల తర్వాత కూరగాయాల సాగుకు ప్రాధాన్యతను ఇస్తారు.
యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైత�
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ నెల 24న రాజేంద్రనగర్ క్యాంపస్లో విత్తనమేళాను నిర్వహించనున్నది. దీనితోపాటు జగిత్యాల, పాలెం, వరంగల్ మ�