స్వల్ప విరామం తర్వాత ఇటీవలే ముగిసిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీతో పునరాగమనం చేసిన భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఇండోనేషియా ఓపెన్లో సత్తా చాటుతున్నారు.
Indonasia Open : ఒలింపిక్ విజేత పీవీ సింధు (PV Sindhu)కు మరోసారి నిరాశే మిగలింది. ఈ సీజన్లో ఒక్క టైటిల్ అయినా గెలవాలనే కసితో ఉన్న ఆమె ఇండోనేషియా ఓపెన్ (Indonasia Open)లోనూ ఉసూరుమనిపించింది.
మూడు నెలల స్వల్ప విరామం తర్వాత భారత డబుల్స్ బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఆటకు పునరాగమనం చేయనున్నారు. మంగళవారం నుంచి మొదలుకాబోయే బీడబ్ల్యూఎఫ్ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్న
మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, కరుణాకరన్, ఆయుష్ శెట్టి రెండో రౌండ్కు ముందుంజ వేయగా.. �
భారత భద్రతా దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎల్లవేళలా దేశం గర్వపడే విధంగా మన సైనికులు విరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. భద్రతా బలగాల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయకుండా నకిలీ వార�
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ సుదిర్మన్ కప్ ఫైనల్స్లో భారత్ పోరాటం గ్రూప్ దశలోనే ముగిసింది. ఈ టోర్నీలో క్వార్టర్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్.. 1-4తో ఇండోనేషియా చ
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో రెండో రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పీవీ సింధుతో పాటు కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ వంటి స్టార్ షట్లర్లు ప్రిక్వార్టర్స్కు చేరినా లక్ష్యసేన్, ప్రణ