Japan Open : జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్లకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. మహిళల సింగిల్స్లో పీవీ సింధు (PV Sindhu) తొలి రౌండ్లోనే నిష్క్రమించగా.. లక్ష్య సేన్(Lakshya Sen), సాత్విక్ - చిరాగ్ ఆమెను అను
PV Sindhu in bikini | ఒలింపిక్ విజేత పీవీ సింధు (PV Sindhu) ప్రస్తుతం ఫామ్ లేక ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో 2022లో సింగపూర్ ఓపెన్లో గెలిచిన ఈ అమ్మడు ఆ తర్వాత ఏ మేజర్ టోర్నిలో విజేతగా నిలవలేదు.
స్వల్ప విరామం తర్వాత ఇటీవలే ముగిసిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీతో పునరాగమనం చేసిన భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఇండోనేషియా ఓపెన్లో సత్తా చాటుతున్నారు.
Indonasia Open : ఒలింపిక్ విజేత పీవీ సింధు (PV Sindhu)కు మరోసారి నిరాశే మిగలింది. ఈ సీజన్లో ఒక్క టైటిల్ అయినా గెలవాలనే కసితో ఉన్న ఆమె ఇండోనేషియా ఓపెన్ (Indonasia Open)లోనూ ఉసూరుమనిపించింది.
మూడు నెలల స్వల్ప విరామం తర్వాత భారత డబుల్స్ బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఆటకు పునరాగమనం చేయనున్నారు. మంగళవారం నుంచి మొదలుకాబోయే బీడబ్ల్యూఎఫ్ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్న
మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, కరుణాకరన్, ఆయుష్ శెట్టి రెండో రౌండ్కు ముందుంజ వేయగా.. �