PV Sindhu : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా దుబాయ్లో చిక్కుకున్నారు. అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా, భయంగా ఉందని సింధు వెల్లడించారు. సింధు ప్రస్తుతం దుబాయ్ ఎయిర్పోర్టులో చిక్కుకుపోయారు.
PV Sindhu | గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. మంగళవారం (మార్చి 3) నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్�
భారత షట్లర్లకు మరోసారి నిరాశే ఎదురైంది. జకర్తాలో జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో నిలిచిన పీవీ సింధు, లక్ష్యసేన్ పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది.
PV Sindhu : ఈమధ్యే సింగిల్స్లో 500 విజయంతో చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. ఒకప్పటి తన ప్రత్యర్థి సైనా వీడ్కోలుపై స్పందించింది. రాకెట్ పట్టి గొప్ప విజయాలు సాధించేందుకు ప్రేరణగా నిలిచిన ఈ సీనియర్కు సింధు అభినంద�
ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్ విఘ్నాలను దాటి ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు. ఇటీవలే ముగిసిన ఇండియా ఓపెన్లో నిరాశపరిచిన సింధు..
కొత్త సీజన్లో తొలి టోర్నీ ఆడుతూ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం సెమీస్లోనే ముగిసింది. మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె సెమీస్లో పరాజయం పాలైంది. సెమీస్
కాలి గాయం నుంచి కోలుకుని తొలి టోర్నీ ఆడుతున్న పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ మలేషియా ఓపెన్లో సెమీస్కు చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు.. ప్రపంచ చాంపియన్, జపాన్కు చెందిన అకానె య
PV Sindhu: ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు.. మలేషియా ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి జపాన్ క్రీడాకారిణి అకనే యమగుచి గాయం వల�
Malaysia Open : కొత్త ఏడాదిలో భారత షట్లర్ పీవీ సింధు (PV Sindhu) గొప్పగా ఆడుతోంది. మలేషియా ఓపెన్ సూపర్ 1000లో దూకుడు కనబరుస్తున్న సింధు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది.
నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన తెలుగమ్మాయి పీవీ సింధు మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. 21-14, 22-20తో సంగ్ షువో యున్
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ సంచలనం సృష్టించారు. పురుషుల డబుల్స్లో ఈ భారత జోడీ సెమీస్కు దూసుకెళ్లింది.