ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ సుదిర్మన్ కప్ ఫైనల్స్లో భారత్ పోరాటం గ్రూప్ దశలోనే ముగిసింది. ఈ టోర్నీలో క్వార్టర్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్.. 1-4తో ఇండోనేషియా చ
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో రెండో రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పీవీ సింధుతో పాటు కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ వంటి స్టార్ షట్లర్లు ప్రిక్వార్టర్స్కు చేరినా లక్ష్యసేన్, ప్రణ
ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్నకు వేళైంది. చైనాలోని నింగ్బొ వేదికగా ఆరు రోజుల పాటు సాగే ఈ టోర్నీలో భారత్ స్టార్ షట్లర్లతో బరిలో నిలిచింది.
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు భారీ షాక్ తగిలింది. గాయం తర్వాత కోలుకుని బరిలోకి దిగిన ఈ డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్.. తొలి రౌండ్లోనే నిష్క్రమించి ని
బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్షిప్స్ - 2025కు వేళైంది. మంగళవారం నుంచి బర్మింగ్హామ్ వేదికగా ఈ టోర్నీకి తెరలేవనుంది. 1980లో ప్రకాశ్ పదుకునే, 2001లో పుల్లెల గోపీచంద్
కొద్దిరోజుల క్రితమే చైనాలో ముగిసిన ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో క్వార్టర్స్లోనే ఇంటిముఖం పట్టిన భారత షట్లర్లు స్వల్ప విరా మం తర్వాత మరో బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ (బీడబ్ల్యూఎఫ్) ఈవెంట్క�
ఫిబ్రవరి 11-16 మధ్య చైనాలో జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ ప్రారంభానికి ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ షట్లర్ పీవీ సింధు గాయంతో ఈ టోర్నీ న
ఈనెల 11-16 మధ్య చైనాలోని కింగ్డవొ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ బృందం కోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రత్యేక సన్నాహక శిబిరా
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజు భారత్కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. పీవీ సింధు, కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ వంటి స్టార్ షట్లర్లు తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స
స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ విభాగాల్లో భారత ఆశలు మోస్తున్న పీవీ సింధు, కిరణ్ జార్జి పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్-చిరాగ్ ద్వయం తమ జోరున�
ఇటీవలే వివాహ బంధంలోకి అడుగిడిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. పెండ్లి తర్వాత ఆడుతున్న తొలి టోర్నీలో అదరగొడుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్లో ఆమె క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
ఈ ఏడాది రెండో బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్ అయిన ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్కు మంగళవారం తెరలేవనుంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నేటి నుంచి ప్రారంభం కాబోయే ఈ ఈవెంట్లో భారత్ భారీ బృందాన్ని బరిలోకి దింపిం