గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాలి.. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నదే లక్ష్యంగా.. సరిగ్గా పదేండ్ల క్రితం ఖమ్మంలో జరిగిన ప్లీనరీ స్ఫూర్తిగా.. ఆ పార్టీ మరోసారి ఆత్మీయ సమ్మేళ�
పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డి రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు. గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పును రేవంత్�
తెలంగాణ ఆర్టీసీ ద్వారా కొరియర్ సేవలు అందించాలనే కేసీఆర్ ఆలోచన ఏటా రూ.100 కోట్లపైగా లాభాలను ఆర్జించి పెట్టింది. నమ్మకమైన, నాణ్యమైన సేవలు ఆర్టీసీ అందించేందుకు తెలంగాణ ఆర్టీసీలో 2020 జూన్ 19న కార్గో సేవలను ప్�
ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ బాధితులందరికీ కూల్చిన చోటనే పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ల ప్రయో�
బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము లేకనే రేవంత్ సర్కార్ అక్రమ కేసుల పేరుతో వేధిస్తున్నదని, ఇలాంటి కేసులపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్పారు. కేసీఆర్ను తట్టుక�
‘టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. గెలిపించింది మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. ఐదేండ్లు అన్నిరకాల వైభోగాలు అనుభవించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన మీరు.. కాంగ్రెస్లో ఎందుకు చేరారు? ఎవ�
బొగ్గు కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ సిట్ పేరుతో మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్లను ప్రశ్న
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఏడాదంతా ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 7న జరగబోయే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్�
రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దీక్షా దివస్ కార్యక్రమాన్న
Puvvada Ajay Kumar | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతోనే ఎన్టీఆర్ విగ్రహం పేరిట సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నాడని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు.
మాయమాటలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి స�