హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తల కోలాహలం నెలకొన్నది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హరీశ్రావు హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఖమ్మం నగరానికి రానున్నారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దశ�
ఆదివారం ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే రే�
దశాబ్దాలుగా వృక్ష సంపదను పెంపొందించేందుకు కోట్లాది మొక్కలు నాటి యావత్ సమాజానికి మార్గదర్శకమైన వనజీవి రామయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం అని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు, మాజీ మంత
తెలంగాణ నుంచి కేసీఆర్ పేరును చెరిపేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని, బీఆర్ఎస్ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్య�
వరంగల్లో ఈ నెల 27న పెద్ద ఎత్తున జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. ఖమ్మం జిల్లా నుంచి, ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని పిలుపున�
ఖమ్మం ఔన్నత్యాన్ని కాపాడడంలో ఎల్లప్పుడూ ముందుంటానని, పదేండ్లు ప్రజలిచ్చిన అవకాశంతో ఖమ్మం నియోజకవర్గ చరిత్రలో లేనివిధంగా పనిచేశానని, చాలా సంతృప్తిగా ఉన్నానని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పువ్వ�
రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ముస్లింలు ఎంతో నిష్టతో నెలంతా దీక్షలు చేస్తారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం ఖిల్లా మసీద్లో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో పువ్వాడ పాల్గొని ముస్లిం�
పేదలు కూడా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు విలువైన రంజాన్ కిట్లను జవాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన�
మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని, అప్పుడే దేశం అభివృద్ధిపథంలో పయనిస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని మమత క్యాంపస్లో గల క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడు�
మోసం చేసిన కాంగ్రెస్పై తిరుగుబాటు తప్పదని, ప్రజలు నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ప
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హనీమూన్ పర్యటన ముగిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నివాసంలో జరి
తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్గా తీర్చిదిద్ది, దేశంలోనే ప్రత్యేకంగా నిలిపిన ఘనత నాటి సీఎం కేసీఆర్కు దక్కిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ క్యాలెండర్ను, డైరీని ఆయన ఆదివ�
నిన్నటి దాకా దేశానికే అన్నపూర్ణగా మారామంటూ సగర్వంగా చాటుకున్న తెలంగాణ అన్నదాత నేడు దుఃఖిస్తున్నాడు. కేసీఆర్ హయాంలో ప్రతి సీజన్లో ఠంచన్గా అందిన రైతుబంధు నిలిచిపోవడం, తాము ఆశించినవిధంగా రూ.2 లక్షల రుణ�
టీజీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు.