ఎల్నినో ప్రభావంతో వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో రైతాంగంతోపాటు అన్ని వర్గాల వారు ఇబ్బందిపడే పరిస్థితులు నెలకొన్నాయని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కు�
Puvvada Ajay Kumar |ఎల్నినోను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఖమ్మం వ్యాప్తంగా పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. పారిశుధ్య పనుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఈ మేరకు సోమవారం విడ�
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ, ఫ్యూచర్సిటీపై ఉన్న మోజు పేద విద్యార్థుల ఫ్యూచర్పై లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. శనివారం ఖమ్మం నగరంలో పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్�
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీపై ఉన్న మోజు, లేని ఫ్యూచర్సిటీపై ఉన్న ఆరాటం పేద విద్యార్థుల ఫ్యూచర్పై లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నదని మాజీ మంత
ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు�
రాష్ట్రంలో రెవెన్యూశాఖ మంత్రి ఆదాయం గణనీయంగా పెరుగుతుంటే రాష్ట్ర ఆదాయం మాత్రం తగ్గుతోందని, ప్రజాసంక్షేమ వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మరో పోరాటానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ శ
అన్నదాతల గోడుపట్టని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, పైగా వారిది ప్రజాపాలన అంటూ గప్పాలు కొడుతోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. రైతులకు కనీసం ఎరువులు, గన్నీ బస్తాలు ఇవ్వలేని దైన్యం�
రాష్ట్రంలో ఓ వైపు అన్నదాతలు అరిగోస పడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు మోస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అన్నదాతల గోడు పట్టని అసమర్థ ప్రభుత్వం రాష్ట్ర
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం పట్ల నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ ఇ
తెలుగు ప్రజలు మరిచిపోని అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఖమ్మం లకారం ట్య�
పాలన, అభివృద్ధి, సంక్షేమం సహా అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు.
వచ్చే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి బీఆర్ఎస్ సత్తా చాటుదామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభు�