కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడ
బీఆర్ఎస్ను నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భరోసానిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరం 8వ డివిజన్ పరిధి గోపాలపురంలో ఖానాపురం హవేలీ పరిధిలోని 15 డివిజన్లకు చెందిన
Former Minister Puvvada | ఆదివాసీ గిరిజనుల దశాబ్దాల కలలను, ఆకాంక్షలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
Puvvada Ajay Kumar | ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగునీటి లభ్యత, వినియోగం, నీటి విడుదలపై రైతులకు ప్రభుత్వం స్పష్టమైన అవగాహన కల్పించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశ
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ మేధావి, పోరాట స్ఫూర్తి ప్రదాత ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రొఫె�
Police Complaint | మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషిస్తే ఎవర్ని సహించేది లేదని బీఆర్ఎస్ ఖమ్మం నగర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ కుమార్ స్పష్టం చేశారు.
జాబ్ క్యాలెండర్ పేరుతో హామీ ఇచ్చి రాష్ట్రంలోని నిరుద్యోగులు, ఉద్యోగార్థులను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదనేది వాస్తవం. మరో రెండేళ్లు ఓపిక పడితే మళ్లీ కేసీఆర్ నాయక త్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నిరుద్యోగులకు అండగా ఉంటుంది. వేణు చికిత్స పొందుతున్న
Puvvada Ajay Kumar : గోదావరి వరద నివారణలో ప్రభుత్వాల ఉదాసీన వైఖరిని ప్రజలు గమనించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) పిలుపునిచ్చారు.
భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న గోదావరి వరద ఉద్ధృతి సహజ పరిస్థితుల వల్ల మాత్రమే కాదని, దిగువన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రభావం కూడా ప్రధాన కారణ�
వర్షాకాలం నేపథ్యంలో ఖమ్మం నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోవడం, మురుగు కాలువలు పూడుకుపోవడం, వర్
ఖమ్మంలో కాంగ్రెస్ గూండాల అరాచకం పేట్రేగిపోతోంది. వారి చేష్టలు నగర ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ఉంటున్నాయి. అధికారం అనే అహంతో సాధారణ జనంపై అకారణంగా దాడులకు తెగబడుతున్నాయి. బీఆర్ఎస్ నేతల ఇళ్లపైనా �