Manthani | ఇసుక లారీల(Sand trucks) ద్వారా ప్రమాదాలకు కారకుడైన మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిల్ల శ్రీధర్పై కేసు నమోదు చేసి పోలీసులు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు.
ముందుచూపుతో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర బీఆర్ఎస్దేనని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తాము ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసమే పని చేశామని స్పష్టం చేశారు. �
Putta Madhukar | కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పని చేయలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు(Putta Madhukar) అన్నారు.
White Toddy | మంథని నియోజకవర్గంలోని మహాముత్తారం మండలం సింగారం గ్రామంలోని తాటివనంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ స్థానికులతో కలిసి తాటికల్లు సేవించారు. ఈ సందర్బంగా మధుకర్ మాట్లాడుతూ.. ప్రకృతి సిద్దంగా లభించే త�
KCR | పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలోనే అగ్రస్థానంలో నిలిపిన గొప్ప వ్యక్తి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు.
కాంగ్రెస్ అంటేనే మోసమని, ప్రజలను వంచించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. మంథనిలోని రాజగృహలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు మాయ మాటలు చెప్ప
కుల గణన పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే, బీసీ నేత పుట్ట మధుకర్ (Putta Madhukar) విమర్శించారు. బీసీల జనాభా సంఖ్యను తగ్గించి, ఓ
మంత్రి శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)పై నిర్లక్ష్యం ఎందుకని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ప్రశ్నించారు.
పంటలకు సాగునీరందించే విధానంపై మంథని ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కమాన్పూర్ మండలం గుండా రం రిజర్వాయర్ను రైతులతో కలిసి ఆయన పరిశీలించి మాట్ల
‘కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైంది. రాష్ట్రంలోని సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం అం దించలేని దుస్థితిలోకి వెళ్లిపోయింది. విద్యార్థుల పొట్ట కొడుతరా..? కడుపులు మాడుస్తరా..? ఇదేం ప్రభుత్వం’ అని �
Putta Madhukar | ఎన్నికల సమయంలో వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుపై చీటింగ్ కేసులు ) నమోదు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డీజీపీకి ఫిర్యాదు చేశ�