Putta Madhukar | అధికారంలోకి రాగానే మంథని ఎమ్మెల్యే అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ముత్తారం మండలంలోని కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైతే పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాట్లాడిన తీరే ఇందుకు న
Putta Madhukar | పెద్దపల్లి నియోజకవర్గంలో అమలు చేస్తున్న ఫ్రీ ఇసుక విధానాన్ని(Free sand policy) మంథని (Manthani)నియోజకవర్గంలో అమలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్(Putta Madhukar) డిమాండ్ చేశారు.
‘కాంగ్రెస్ అంటేనే మోసం.. దగా.. నాటి నుంచి నేటి వరకు ఆ పార్టీది అదే చరిత్ర’ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ డిక్లరేషన్ పేరిట ఓట్లను కొల్లగొట్టి అధికారంల�
‘తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు కారణం. మేడిగడ్డ కుంగిన చోట రింగ్బండ్, ఇసుక బస్తాలు వేసి నీళ్లు ఎత్తిపోయవచ్చు. సాగు నీటి కష్టాలను తీర్చవచ్చు. కావాలనే బరాజ్లోని నీటిని ది�
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పాలన, మార్పు వస్తుందని గొప్పలు చెప్పిన్రు. అసలు మార్పు అంటే పంటలు ఎండబెట్టుడేనా..?’ అని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడీ చైర్మన్ పుట్ట మధూకర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ అన్నీ అబద్ధాలే చెప్పింది. బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులు పెట్టింది. ఆచరణ సాధ్యంకాని ‘420’ హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది.
Putta Madhukar | గెలుపోటములతో సంబంధం లేకుండా మంథని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్�
‘ఓటు వజ్రాయుధం. మీ తలరాతను మారుస్తది. భవిష్యత్ను నిర్ణయిస్తది. అందుకే ఆషామాషీగా ఓటు వేయద్దు. విచక్షణతో ఆలోచించి, రాయి ఏదో.. రత్నం ఏదో తెలుసుకొని ఓటేయాలి. నేను మీకు చెప్పేది ఒక్కటే. ఎలక్షన్లు వస్తయి.. పోతయి. �
మంథని బిడ్డగా తనకు అవకాశమిస్తే రాబోయే ఐదేళ్లు ఎమ్మెల్యేగా కాకుండా సేవకుడిలా పనిచేస్తానని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. ప్రస్తుత మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే ఏనాడూ కూడా ప్రజల కష
సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనలతోనే తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి, ఫలితాలు సాధిం చి దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ