‘తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు కారణం. మేడిగడ్డ కుంగిన చోట రింగ్బండ్, ఇసుక బస్తాలు వేసి నీళ్లు ఎత్తిపోయవచ్చు. సాగు నీటి కష్టాలను తీర్చవచ్చు. కావాలనే బరాజ్లోని నీటిని ది�
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పాలన, మార్పు వస్తుందని గొప్పలు చెప్పిన్రు. అసలు మార్పు అంటే పంటలు ఎండబెట్టుడేనా..?’ అని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడీ చైర్మన్ పుట్ట మధూకర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ అన్నీ అబద్ధాలే చెప్పింది. బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులు పెట్టింది. ఆచరణ సాధ్యంకాని ‘420’ హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది.
Putta Madhukar | గెలుపోటములతో సంబంధం లేకుండా మంథని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్�
‘ఓటు వజ్రాయుధం. మీ తలరాతను మారుస్తది. భవిష్యత్ను నిర్ణయిస్తది. అందుకే ఆషామాషీగా ఓటు వేయద్దు. విచక్షణతో ఆలోచించి, రాయి ఏదో.. రత్నం ఏదో తెలుసుకొని ఓటేయాలి. నేను మీకు చెప్పేది ఒక్కటే. ఎలక్షన్లు వస్తయి.. పోతయి. �
మంథని బిడ్డగా తనకు అవకాశమిస్తే రాబోయే ఐదేళ్లు ఎమ్మెల్యేగా కాకుండా సేవకుడిలా పనిచేస్తానని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. ప్రస్తుత మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే ఏనాడూ కూడా ప్రజల కష
సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనలతోనే తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి, ఫలితాలు సాధిం చి దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ
దశాబ్దాలుగా కనీస రవాణా సౌకర్యం లేక అవస్థలు పడ్డ రెండు జిల్లాల ప్రజల వెతలు తీరాయి. స్వరాష్ట్రంలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చొరవతో ఖమ్మంపల్లి వంతెన కల నెరవేరింది. భూపాలపల్లి-�
ఈ మట్టిపై ప్రేమ, ప్రజలపై మమకారం ఉన్న వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే ఎలా ఉంటుందో నాలుగున్నరేండ్లలోనే చేసి చూపించా. మంథనిని అన్నిరంగాల్లో తీర్చిదిద్దా.
సీఎం కేసీఆర్ వెంట నడుస్తానని, ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ను వీడబోననని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. వ్యక్తి గత పనుల కోసం ఢిల్లీకి వస్తే బీజేపీలో చేరుతున్నానని న్యూస్ చాన�
పెద్దపల్లి : మట్టిలో మాణిక్యం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో జరిగిన విధ్వంసాలను నిరసిస�