ఐపీఎల్-19లో ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ముంబై ఇండియన్స్ పోతూపోతూ గత ఎడిషన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ను దెబ్బకొట్టింది. తిలక్ వర్మ (33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 నాటౌట్) అద్భుత ఆటకు తోడు బౌలింగ్
తొలి ఏడు మ్యాచ్ల్లో అజేయంగా నిలిచిన తర్వాత అనూహ్యంగా తడబడుతున్న పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్�
Yuzvendra Chahal: పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ విమానంలో ఈ-సిగరేట్ తాగాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. పంజాబ్ ప్లేయర్ హర్షదీప్ సింగ్ వ్లోగ్లో ఆ వీడియో ఉన్నట్లు తెలిసింద
ఆల్రౌండ్ ప్రదర్శనతో మెప్పించి టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్కు చెక్ పెట్టిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-19లో మరో హ్యాట్రిక్ సాధించింది. శనివారం రాత్రి సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో జీటీ 4వికెట్ల తేడా�
ఐపీఎల్-19లో ఓటమన్నదే లేకుండా సాగిన పంజాబ్ కింగ్స్కు రాజస్థాన్ రాయల్స్ ఝలక్ ఇచ్చింది. వరుస విజయాలతో జోరుమీదున్న కింగ్స్కు అడ్డుకట్ట వేసి సీజన్లో తొలి పరాభవాన్ని రుచి చూపించింది.
ఐపీఎల్లో మరో భారీ స్కోరింగ్ మ్యాచ్. డబుల్ ధమాకాలో భాగంగా శనివారం టేబుల్ టాపర్స్ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరులో బ్యాటర్లు దుమ్మురేపారు. లీగ్లో వరుస విజయాలతో ఎదురులేకుండా దూసుక�
ఐపీఎల్-19లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతున్నది. ఈ సీజన్లో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ టైటిల్ సాధనే లక్ష్యంగా ఆడుతున్న ఆ జట్టు.. తమ ఆరో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ను చిత్తు చేసి హ్యాట్ర�
ఐపీఎల్-19లో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగించింది. బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు తోడు టాపార్డర్ బ్యాటర్ల బాదుడుతో ఆ జట్టు ముంబై ఇండియన్స్ను చిత్తు చేసి సీజన్లో నాలు�
పంజాబ్ కింగ్స్తో కీలక పోరుకు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్శర్మ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా తొడ కండరాల గాయంతో రోహిత్ రిటైర్డ్హర్ట్గా వెనుది
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా..కాపాడుకోలేక ఓటమివైపు నిలుస్తున్నది.
Arshdeep Singh : ఐపీఎల్ వేళ ఇషాన్ కిషన్(Ishan Kishan) తన ప్రేయసితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండగా అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) సైతం ప్రేమ జపం చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.
Shreyas Iyer: పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు రెండో సారి ఫైన్ పడింది. స్లో ఓవర్ రేట్ వల్ల 24 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్లో శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గిన
ఐపీఎల్లో నిరుటి రన్నరప్ పంజాబ్ కింగ్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శుక్రవారం చిదంబరం స్టేడియంలో జరిగిన పోరులో పంజాబ్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్కింగ్స్పై ఘన విజయం సాధించింది. చెన్నైని వార�