Preity Zinta | బాలీవుడ్ నటి, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫొటో ఒకటి చక్కర్లు కొడుతున్నది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే.. రా
వారం రోజుల వాయిదా తర్వాత శనివారం పునఃప్రారంభమైన ఐపీఎల్-18లో తొలి మ్యాచ్ వర్షార్పణమైనప్పటికీ ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్లు అభిమానుల్లో జోష్ను నింపాయి. జైపూర్లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో పంజా�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. చిన్నస్వామిలో జరగాల్సిన ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచ్ రద్దుతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) టోర్నీ నుంచి నిష్క్�
IPL 2025 : వారం రోజులకుపైగా వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్ లీగ్ మ్యాచ్లు నేటితో పునః ప్రారంభం కానున్నాయి. హిటర్ల బ్యాటింగ్ మెరుపులు.. బౌలర్ల వికెట్ సంబురాలను చూడలేకపోయిన అభిమానులు ఇక పండుగ చేసుకోనున్నా�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో విదేశీ ఆటగాళ్లు ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ భారత్కు వచ్చినా లీగ్ దశ మ్యాచ్లు ఆడి మళ్లీ స్వదేశం వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ గురువారం �
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మరో చిచ్చరపిడుగు అడుగుపెడుతున్నాడు. వారం క్రితం పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)లో ఆడిన మిచెల్ ఓవెన్ (Mitchell Oven) ఇప్పుడు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) గూటికి చేరాడు.
IPL 2025 : వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్ పునః ప్రారంభం కానుంది. అయితే కొన్ని జట్లు విదేశీ క్రికెటర్ల సేవల్ని కోల్పోనున్నాయి. కానీ, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మాత్రం ఈ విషయంలో లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే..?
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుండడం అభిమానులకు తీపి కబురే. కానీ, కొన్ని జట్లు మాత్రం కీలక ఆటగాళ్ల సేవల్ని కోల్పోయే అవకాశముంది. ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు తదుపరి మ్యాచుల్�
BCCI | ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లను ధర్మశాల నుంచి ఢిల్లీకి తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు కామెంట్రేటర్స్, బ్రాడ్కాస్టింగ్ స్టాఫ్ని వందే భారత్
IPL | ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసిన నేపథ్యంలో ఐపీఎల్పై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున�