యూఏఈలో జరుగనున్న ఆసియా కప్ టోర్నీకి శ్రేయాస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 12 ఏండ్ల విరామం తర్వాత భారత్..ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ గెలువడంలో కీలకంగా వ�
RCB : ఐపీఎల్ చరిత్రలో తొలిసారి విజేతగా అవతరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరో ఘనత సాధించింది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది ట్రోఫీ కలను సాకారం చేసుకున్న ఆర్సీబీ నికర ఆస్తుల విలువ అమాంతం పెరిగింది.
ఒకటా, రెండా ఏకంగా 18 ఏండ్లు కండ్లు కాయలు కాసేలా చూసిన వైనం. 2008లో ఏ క్షణాన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చేరాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అణువణువు జట్టు కోసం ధారపోసిన కోహ్లీ కన్న కల ఇన్నాళ్లకు సాకారమ
ఐపీఎల్ ట్రోఫీ కోసం 18 ఏండ్లుగా వేచి చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కల ఎట్టకేలకు నెరవేరింది. రెండు నెలల పాటు పదిజట్లతో సాగిన ధనాధన్ సమరంలో ఒక్కో మెట్టు అధిగమిస్తూ, ఎదురైన సవాళ్లను దాటుక�
పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య ఐపీఎల్ ఫైనల్కు వేదికైన నరేంద్రమోదీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం అభిమానులను ఆకట్టుకుంది. ప్రపంచంలోనే పెద్ద స్టేడియంగా పేరు గాంచిన మోతెరా�
IPL 2025 : ఐపీఎల్ తొలి కప్ వేటలో ఉన్న పంజాబ్కు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. భారీ ఛేదనలో ప్రియాన్ష్ ఆర్య(24), ప్రభ్సిమ్రన్ సింగ్(15 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. కానీ, హేజిల్వుడ్ ఆర్సీబీకి తొలి బ్రేక్ ఇస్తూ ప
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్లో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న టైటిల్ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) బౌలింగ్ ఎంచుకుంది.