BCCI | ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లను ధర్మశాల నుంచి ఢిల్లీకి తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు కామెంట్రేటర్స్, బ్రాడ్కాస్టింగ్ స్టాఫ్ని వందే భారత్
IPL | ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసిన నేపథ్యంలో ఐపీఎల్పై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున�
ఈనెల 11న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సి ఉన్న ఐపీఎల్ మ్యాచ్ వేదిక మారింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న ఎయిర్పోర్ట
IPL 2025 | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ఎయిర్పోర్ట్లను మూసివేసింది. విమానాశ్రయాలన
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ దుమ్మురేపుతున్నది. గత సీజన్లకు పూర్తి భిన్నంగా ఎదురైన జట్లను చిత్తుచేస్తూ ప్లేఆఫ్స్ రేసులో టాప్గేర్లో దూసుకెళుతున్నది. ఆదివారం లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్ల�
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ జట్టు రాణిస్తున్నది. చెన్నైతో బుధవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించింది. అయితే, ఆ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వె�
CSK | పంజాబ్ కింగ్స్ సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో చెన్నైపై పంజా విసిరింది. శనివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధ�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై, ఆర్సీబీ, ఢిల్లీ వంటి స్టార్ ఆటగాళ్లను నమ్ముకుంటే.. గుజరాత్, పంజాబ్, లక్నో మాత్రం యువకెరటాలపై ఆశలు పెట్టుకున్నాయి. 18వ ఎడిషన్లో ముగ్గురు యంగ్స్టర్స్ తమ సత్తా చాట�
సొంత వేదిక (చిన్నస్వామి)లో తడబడుతూ హ్యాట్రిక్ ఓటములు ఎదుర్కున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రత్యర్థుల గడ్డ మీద మాత్రం దుమ్మురేపుతున్నది. మూడు రోజుల క్రితమే బెంగళూరులో పంజాబ్ కింగ్స్ చేత�
ఐపీఎల్-18లో ప్రత్యర్థులను వారి సొంత వేదికలపై చిత్తు చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. తమ సొంత ఇలాఖాలో మాత్రం మరోసారి ఓటమివైపు నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన గత రెండు మ్యాచ్ల్లో �