ఐపీఎల్ ట్రోఫీ కోసం 18 ఏండ్లుగా వేచి చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కల ఎట్టకేలకు నెరవేరింది. రెండు నెలల పాటు పదిజట్లతో సాగిన ధనాధన్ సమరంలో ఒక్కో మెట్టు అధిగమిస్తూ, ఎదురైన సవాళ్లను దాటుక�
పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య ఐపీఎల్ ఫైనల్కు వేదికైన నరేంద్రమోదీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం అభిమానులను ఆకట్టుకుంది. ప్రపంచంలోనే పెద్ద స్టేడియంగా పేరు గాంచిన మోతెరా�
IPL 2025 : ఐపీఎల్ తొలి కప్ వేటలో ఉన్న పంజాబ్కు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. భారీ ఛేదనలో ప్రియాన్ష్ ఆర్య(24), ప్రభ్సిమ్రన్ సింగ్(15 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. కానీ, హేజిల్వుడ్ ఆర్సీబీకి తొలి బ్రేక్ ఇస్తూ ప
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్లో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న టైటిల్ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్-18 సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణిస్తున్న పంజాబ్ కింగ్స్ తొలి క్వాలిఫయర్లో ఓడినా రెండో క్వాలిఫయర్లో అదరగొట్టింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 5 వికెట
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. అదరగొట్టింది. తమ చిరకాల కలను సాకారం చేసుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. లీగ్ దశ జోరును కీలకమైన ప్లేఆఫ్స్లోనూ కొనసాగిస్తూ క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ను మట�