కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం అధిక ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతుంటే, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూ�
గ్యాస్, పెట్రోలు, నిత్యవసర వస్తువుల ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం పేద ప్ర జల నడ్డి విరిచిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు.
ప్రజాసంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. మండలంలోని కొత్తమొల్గరలో రూ.20లక్షలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవనం,
ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో డివిజన్ కార్పొరేటర్ ఆ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ఎజెండాగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరేలా చూడాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోషల్ మీడియా ని�
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో సంసరణలు చేపట్టారని, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, గ్రామాలు, మండలాలు, పట్టణాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టి ప్రజల చెంతకే పాలను తెచ్చిన ఘనత ఆయనకే దకుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధా
వర్ధన్నపేట నియోజ కవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని మంగ్త్యా తండా, బూరుగుమళ్ల, చ�
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సర్పంచ్ నర్మదా అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల�