ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కొడంగల్ను వేగవంతంగా అభివృద్ధి చేసుకుందామని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి కొడంగల్పై ప్రత్యేక దృష్టి పెట్టినందున కొడంగ�
పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. అనుముల మండలం తిమ్మాపురం, గుర్రంపోడ్ మండలంలోని తెరాటిగూడెం, చేపూర్, పాల్వాయి, తానేదార్పల్లి గ్రామాల్లో శనివారం �
ప్రజా సంక్షేమం, అభివృద్ధి, మెరుగైన పాలన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజా పాలన ఉమ్మడి నల్లగొండ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్
ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డా.పట్నం మహేందర్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. ప్రతి ఒక్కరినీ అప్యాయంగా పలకరిస్తూ..ఓటు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు వాడవాడలా జనం బ్రహ్మ
Minister Talasani | ప్రజా సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Minister Mallareddy | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శవంతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ప్రజల శ్రేయస్సు, వారి సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, ఆ దిశగా పని చేస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ప్రజాసంక్షేమం, అభివృద్ధిని ఎల్లవేళలా కోరుకొనే వాడే అసలైన నాయకుడు. పరిపాలనకు అర్హుడు. యుద్ధంలో అయినా.. రాజకీయ క్షేత్రంలో అయినా.. రాచ మార్గంలో పోటీలో నిలబడి గెలవాలి. చేసిన అభివృద్ధిని చూపించి ప్రజల మెప్పును
BRS Party | ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేది బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రగతినగర్ సుందరయ్య భవన్లో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తోట చ�
ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని పేర
తెలంగాణ రాష్ట్రం ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ సుంకరి రాజు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన దశాబ్ది ఉత్�
ఆధార్ చట్టంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటివరకు ఆధార్ వివరాలను వాడుకొనే (అథెంటికేషన్) అవకాశం ప్రభుత్వ శాఖలకు మాత్రమే ఉండగా, ఇక నుంచి ప్రజా సంక్షేమం, సుపరిపాలన వ్యహారాల